English | Telugu
దాదాపు రెండు నెలల తరువాత దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కాగా, కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణం సాగించడం కలకలం రేపింది.
కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందన్న వార్తలతో.. గబ్బిలాల పేరు వింటేనే ప్రజల్లో భయం పుడుతుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రజలైతే మరింత వణికిపోతున్నారు.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. భక్తులతో కళకళలాడే దేవాలయాలు రెండు నెలల నుంచి వెలవెలబోతున్నాయి.
ఓ వైపు కరోనా వైరస్ తో పోరాడుతోన్న భారత్ కి మరో కష్టం వచ్చిపడింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్లోని పంట పొలాలను నాశనం చేస్తోంది.
న్యాయమూర్తులపై ఇటీవల కొందరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొందరు.. న్యాయమూర్తులను కించపరుస్తూ.. వారికి కులాలను, పార్టీలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని, దానిని అడ్డుకోవాలని కోరుతూ గుంటూరు కి చెందిన సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఎప్పుడూ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. ఈసారి సొంత పార్టీ నేతపైనే విరుచుకుపడ్డారు. అది కూడా ఏకంగా డిప్యూటీ సీఎం పైనే మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించరాదంటూ ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను క్రిస్టియన్ సీఎంగా అభివర్ణిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరుతున్నారన్న వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి. తాజాగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.
దాదాపు రెండు నెలల తరువాత ఏపీ గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
లాక్డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, ఇమామ్లు, మౌజమ్లు, పాస్టర్లకు ఏపీ సర్కారు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి సంగతి తెలిసిందే.
భారత్లో ప్రతిరోజు కరోనా వైరస్ కేసులు 6,500 పైగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా వందకి పైగా సంభవిస్తున్నాయి.