English | Telugu
తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీటీడీ ఆస్తుల వేలానికి బ్రేకు పడింది. మొన్నటివరకు అసలు టీటీడీ ఆస్తులను అమ్మడంలో తప్పేముందని కొందరు ప్రశ్నించారు.
ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు.
వరంగల్ లోని గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలో తొమ్మిది మృతదేహాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది హత్యల కేసును పోలీసులు కేవలం 72 గంటల్లోనే ఛేదించారు.
'వందేభారత్ మిషన్' పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న విమానాల్లో భౌతికదూరం నిబంధనలు పాటించడలేదంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సామాన్యులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. రాజకీయం, సినిమా లేదా మరేదైనా అంశమైనా సరే, తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు.
పవిత్ర శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు అక్రమార్కులు భక్తుల సొమ్ములు కాజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు..
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. కూన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని శ్రీకాకుళం జిల్లా, పొందూరు తహసీల్దార్ రామకృష్ణ ఆరోపిస్తున్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 10,240 శాంపిల్స్ ను పరీక్షించగా 44మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారి పై నెల రోజులుగా రోజు రెండు బృందాలుగా ఏర్పడి వలసకర్మికుల కడపు నింపే లక్ష్యం తో రోజు రెండుపూటలా భోజనం అందిస్తున్న ముస్లిం సోదరులు...
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఆయన పర్యటనకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు బంగారు పతకాలు అందించడంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.
తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఉన్న శ్రీవారికి సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.