English | Telugu
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వందశాతం బోగస్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఘోర విపత్తు సంభవించి, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో...
భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కంటెయిన్మెంట్ జోన్లు తప్ప మిగతా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంటెయిన్మెంట్ జోన్లు తప్ప మిగతా చోట్ల అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చని తెలిపారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు ప్రకటించిన నగదు పరిహారాన్ని ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లోకి జమచేశారు.
కరోనా కేసుల విషయంలో చైనా తప్పుడు లెక్కలు బట్టబయలయ్యాయి. చైనా చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదై ఉంటాయని ఓ నివేదిక తెలిపింది.
వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డిని సత్కరించారు. గర్ల్స్ స్కౌట్ మెంబర్గా ఉన్న శ్రావ్య...
దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు...
స్టైరీన్ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా?అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. పరిష్కారం ఎప్పుడు? నిలదీశారు....
ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,713 శాంపిల్స్ ను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ...
ఆంధ్రప్రదేశ్ కు ఆంఫన్ తుఫాన్ గండం పొంచి ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళఖాతంలో కేంద్రీకృతమైన ఆంఫన్ పెను తుఫాన్ గా మారనుంది.
తెలంగాణా ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి మళ్లీ రోడ్డెక్కనున్నాయి. లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది. బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాన్ని...
రహదారులపై నడుస్తూ వెళ్తున్న వలస కూలీలకు భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో వారికి లోటు రానివ్వొద్దని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఖర్చుల గురించి ఆలోచించవద్దన్నారు. ఉదారంగా...
హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముంబైకి చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి నగరంలో నివాసం ఉంటుంది. అయితే బుధవారం తన 18నెలల కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది...
కంటికి కనిపించని వైరస్. ప్రాణము లేని అచేతన స్థితిలో ఉన్న ప్రోటీన్ పదార్థపు కణమే కరోనా వైరస్. అసలు కరోనా ఎలా వృధ్ధి చెందుతుంది? ఈ వైరస్ను ఎలా నివారించవచ్చు...