RELATED NEWS
NEWS
అలరించిన కీరవాణి సంగీత విభావరి

 

 

కాలిఫోర్నియా. బే ఏరియాలో స్వరవాణి కీరవాణి పాటల ప్రవాహం హోరెత్తింది. యువ గాయనీ గాయకులు మధుర గీతాల నుంచి లేటేస్ట్ పాస్ట్ బీట్ ల వరకు అన్ని రకాల పాటలతో బే ఏరియా లో తెలుగు వారికి సంగీత మధురిమలు పంచారు. దాదాపు రెండు వేల మందికిపైగా తెలుగువారు ఈ సంగీతవిభావరిలో పాలుపంచుకున్నారు. నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి ఆద్యంతం అందరిని ఆకట్టుకుంది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ వీరయ్య చుండు, ప్రసాద్ పాపుదేశి, గిరి కల్లూరి, రాజేష్ చిలకూరి, శ్రీనివాస్ భీముని, విజయ్ చావా, సుమన్ ఇలా ఎందరో నాట్స్ ప్రతినిధులు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు తమవంతు సహకారం అందించారు. స్థానిక తెలుగు సంఘం సిలికానాంధ్ర తమ సంఘీభావం తెలిపింది

TeluguOne For Your Business
About TeluguOne
;