ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పెద్దలను కళంకిత మంత్రులను క్యాబినెట్ లో కొనసాగించుకోనేందుకు ఒప్పించుకొన్నారని, మరో వైపు ‘సబితా, ధర్మానలని ఇంటికి సాగనంపడానికి రంగం సిద్ధం’ అంటూ టీవీ చాన్నాళ్ళు బ్రేకింగ్ న్యూసులతో హోరెత్తించేస్తుంటే, హైదరాబాద్ చేరుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు.
తెలుగుదేశం పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలకు మొదటి నుండి సత్సంబంధాలే ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ రెండు పార్టీలలో సీపీఎం సమైఖ్యాంధ్ర కి మద్దతు ఇస్తుండగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తోంది. అందువల్ల ఆ రెండు పార్టీలు కూడా సీమంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులకి సిద్దమే అయినప్పటికీ, సీపీఐ మాత్రం తన తెలంగాణా వాదానికి అనుకూలంగా తెరాసతో పొత్తులకి మొగ్గు చూపుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట.
తెరాస బహిష్కృత నేత రఘునందన్ సినీ నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ భూముల వ్యవహారంలో ఆసంస్థ నుండి హరీష్ రావు రూ.80లక్షలు వసూలు చేసారని చేసిన ఆరోపణలపై స్పందించేందుకు తెరాస నేతలు కొంచెం సమయం తీసుకొన్నపటికీ, యధావిధిగా తమ ఎదురు దాడి వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంబించారు. అందుకు తమకు బాగా అచ్చొచిన ‘ఆంధ్రా అస్త్రాన్ని’ రఘునందన్ రావుపైకి ప్రయోగించి బోడి గుండికి మోకాలికి ముడి పెట్టె ప్రయత్నం చేసారు.
కాంగ్రెస్ అధిష్టానంతో ఎడతెగని చర్చలు చేసిచేసి అలసి సోలసిపోయిన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రమే డిల్లీ నుండి విజయనగరం చేరుకొన్నారు. అయితే, ఆయనేమీ ఇంతవరకు ప్రజలు పండుగ చేసుకోనేంత గొప్ప వార్తలేవీ ఇంకా చెప్పలేదు. కానీ, తన పీసీసీ నౌకలో మరి కొంత తమందిని ఎక్కించుకొనేందుకు అధిష్టానం అనుమతి తెచ్చుకొన్నారని మాత్రం సమాచారం వెలువడింది.
కళంకిత మంత్రులను తొలగించాలని మొదటి నుండి గట్టిగా కోరుతున్న వారిలో సీనియర్ నేత వీ.హనుమంత రావు ఒకరు. అయితే, అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అయినప్పటికీ, ఆయన అవకాశం దక్కినప్పుడల్లా తన వాదన గట్టిగ వినిపిస్తూనే ఉన్నారు.
మొన్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తాము తలుపులు తెరవలేదని ఒకవేళ తెరిస్తే ఇక ఇతర పార్టీల దుఖాణాలు మూసుకోవలసిందేనని, కానీ తాము ఆచి తూచి ఎవరినయినా లోపలి రానిస్తామని అన్నారు.
పూరి జగన్నాథ్.. తెలుగు సినిమాకు స్పీడు నేర్పిన స్టార్ డైరెక్టర్.. చాలా రోజుల తరువాత బాలీవుడ్లో మెగాఫోన్ పట్టిన తెలుగు డైరెక్టర్.. కమర్షియల్ సినిమాకు కరెక్ట్ ఎగ్జామ్పుల్స్ లాంటి సినిమాలను చేసే ఈ స్టార్ డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేశాడు.
జగన్ మోహన్ రెడ్డి ఎలాగో కష్టపడి కొండెక్కి కూర్చొన్న సురేఖ దంపతులని చంచల్ గూడా జైలులోకి దింపగలిగారు. కానీ, దాడి వీరభద్రరావును చేర్చుకోవడంతో కణకణమండుతున్న రామకృష్ణుడి కోపం మాత్రం ఇంకా చల్లార్చలేకపోతున్నారు. ఆయన జైలుకి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో, ఈ సమస్యకి పరిష్కారం దొరకడంలేదు.
తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు తృతియ ఫ్రంట్ ఏర్పాటు పై తులసిరెడ్డి స్పందించారు. బాబువి పగటి కలలూ అని వ్యాఖ్యానించారు. తృతీయ ఫ్రంట్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు అనడం పెద్ద జోక్ అని పీసీసీ అధికార ప్రతినిధి కూడా అయిన తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పార్టీ అధిష్టానం తెలంగాణా ప్రకటించనందుకు అలిగి తన మంత్రి పదవికి రాజినామా చేసి కొన్ని రోజులు నిరవదిక నిరాహార దీక్ష చేసినా కూడా పార్టీ పట్టించుకోకపోవడంతో, ఆయన చాలా రోజులుగా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు.
టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. గ్రేడుల రూపంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 88.08 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా బాలికలు తమ సత్తా చాటారు.
పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది 88.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, గతేడాదితో పోల్చుకుంటే ఇది 0.24 శాతం ఎక్కువని మంత్రి పార్థసారథి తెలిపారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తొలి హిట్ సినిమా 'స్టూడెంట్ నెం. 1' సెప్టెంబర్ 27న విడుదలైంది. ఇదే రోజున 'రామయ్యా వస్తావయ్యా' ను కూడా విడుదల చేయాలని ప్రొడ్యూసర్ నిర్ణయించారని సమాచారం.
పదో తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి పార్థసారథి ఫలితాల 'సీడీ'ని విడుదల చేస్తారు. ఏపీ ఆన్లైన్ ద్వారా సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ సగటు (జీపీఏ) తెలుసుకోవచ్చు.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
మంగళవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో మళ్ళీ ఓడిపోయింది
AICC official spokes person Chacko, who earlier has assured the Telangana Congress MPs that Telangana is on Congress agenda and the matter will be resolved at the earliest, has said today that Telangana is not in UPA manifesto.
The newly elected Karnataka chief minister Siddaramaiah has formed his cabinet with 28 ministers today. Kannada actors Ambarish and Uma Sri are also inducted into cabinet as ministers.
It seems this time the elections mood has dawned upon political parties very early. Even while, there is almost 10 months time for general elections, political leaders are shaming the frogs with their early jumping practices from one party to other.
Although, CM Kiran Kumar Reddy is still busy discussing with party high command in New Delhi, back at home media is abuzz with the news that he is given free hand to deal with tainted ministers’ issue, decedents issue, reshuffling cabinet with his choice of ministers and facing 2014 elections. If this is to be believed, then it is against Congress functioning style.
TRS leader Harish rao condemned the allegations made by Raghunandan rao. He demands him to disclose the CDs that he is claiming to be having with him as evidences in the Padmalaya Studios land settlement case otherwise he will sue him in the court.
Raghunandan rao, who was suspended from TRS party two days ago has warned TRS president K.Chandrashekar rao and his aides to apologize him for making false allegations against him or he will reveal their shady deals before the media.
- EDITOR'S CHOICE
గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.
ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు.. హాలీవుడ్ స్టార్ల తళుకులతో రెడ్కార్పెట్ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..
టాలీవుడ్ హీరో గోపీచంద్ మ్యారేజ్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను గోపీచంద్ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు,
తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే అల్లరి నరేష్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను నటించిన కొత్త సినిమా ‘యాక్షన్’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘జంప్ జిలానీ’ చేయడానికి కామిటయ్యాడు. తమిళ్ లో సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన
ఐబీఎన్ నిర్వహించిన లైవ్పోల్లో 'ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' కిరీటం మన 'మాయాబజార్'కు దక్కింది. అక్షరాలా 16,960 ఓట్లతో (23.91%) సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఐబీఎన్ నిర్వహించిన గ్రేటెస్ట్ యాక్టర్స్ పోల్లో మన ఎన్టీఆర్, శ్రీదేవి నంబర్వన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
మొట్ట మొదటిసారిగా మన తెలుగు సినిమా ఇంగ్లీషులో రిమేక్ చేయబడి హాలివుడ్ లో విడుదల కాబోతోంది. యస్వీ.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 1997లో విడుదలయిన ‘ఆహ్వానం’ సినిమాను ఇంగ్లీషులోకి ‘డైవోర్స్ ఇన్విటేషన్’ అనే పేరుతో రిమేక్ చేస్తున్నారు.
నటి నయనతార మరోసారి వార్తల్లోకెక్కింది. తమిళనాడులో నయనతార- ఆర్య పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ పోస్టరు వెలిసింది. అది కేవలం నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయింది. ఊహించని ఆ సమాచార వేగానికి బయటపడిన నయన్ చివరకు అది సినిమా పోస్టరంటూ వెంటనే ప్రకటించాల్సి వచ్చింది.
ప్రముఖ సినీ నటి అంజలి కుటుంబ వివాదం కొత్త మలుపు తిరిగింది. తమను కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఇళ్లు, ఆస్తులు వదిలేసి చెన్నై నుండి వెళ్లిపొవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంజలి పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మించే ఈ సినిమాకి 'కోబలి' అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పోరాట సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వీయ దర్శకత్వంలో తన 69వ జన్మదినోత్సవం సంధర్భంగా ప్రకటించిన ‘వడ్డీకాసులవాడు’ చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. తన జన్మదినం సంధర్భంగా ఆరు సినిమాలు ప్రకటించిన దాసరి నారాయణరావు ప్రస్తుతానికి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతున్నారు.
కన్నడలో సూపర్ హిట్ అయి 25 కోట్ల రూపాయల షేర్ సాధించిన ‘దండుపాళ్య’ చిత్రం తెలుగులో ‘దండుపాళ్యం’గా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్హిట్ అవడమే కాకుండా 18 సెంటర్స్లో యాభై రోజులు, 2 సెంటర్స్లో వంద రోజులను పూర్తి చేసుకుంది. యధార్థ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించారు.
There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.
Young Rebel Star Prabhas starrer Mirchi is all set to cross the 100-day mark in 28 theaters in Andhra Predesh. The film took a huge opening at the box office and registered record first day collections, this is
Adivi Sesh, who played baddie in Pawan Kalyan starrer 'Panja' is all set to entertain Telugu movie lovers as a hero with his third movie 'Kiss'. Priya Banerjee is making her debut as a heroine opposite to Sesh and Krishnudu is playing a cameo in this romantic comedy film. 'Vinayakudu' and 'Village lo Vinayakudu' director
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.
Hairstyle can give away lot of secrets and often is a reflection of your true self.
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.
One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.
We've all suffered from it at some point or the other. We share tips to cure acidity ...
Micromax has launched its much awaited Micromax A116 Canvas HD smartphone in the Indian market. The smartphone will be available through the company's official website starting February 14, 2013 for Rs. 13,990.

















