ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్థలాల వివరాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వం భూముల వివరాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 177 ఎకరాలు, విజయనగరంలో 581 ఎకరాలు, విశాఖపట్నంలో 1473, తూర్పుగోదావరిలో 204 ఎకరాలు, పశ్చిమగోదావరిలో 79 ఎకరాలు, కృష్ణాలో 3247 ఎకరాలు, గుంటూరులో 2012 ఎకరాలు, ప్రకాశంలో 559 ఎకరాలు, నెల్లూరులో 5823 ఎకరాలు, చిత్తూరులో 2050 ఎకరాలు, కడపలో 689 ఎకరాలు, కర్నూలులో 4975 ఎకరాలు, అనంతపురంలో 4270 ఎకరాలు.