English | Telugu

య‌ష్ ప్లాన్ మిస్‌ఫైర్.. మందేసి చిందేసిన వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సార‌మ‌వుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కొత్త‌గా మొద‌లైన ఈ సీరియల్ వారాలు గ‌డిచే కొద్దీ వీవ‌ర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. అమ్మా - నాన్నా - ఓ పాప క‌థ అనే కాన్సెప్ట్ తో ఈ ముగ్గురి మ‌ధ్య పెన‌వేసిన బంధం క‌థ‌గా ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగూతూ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక న‌టించారు.

భార్య‌పై చేయెత్తిన అభిమ‌న్యు కు య‌ష్ దిమ్మ‌దిరిగే వార్నింగ్

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇందులో నిరంజ‌న్‌, డిబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, మిన్ను నైనిక‌, ప్రణ‌య్ హ‌నుమండ్ల తదిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఖుషీ త‌న కూతురే అనే విష‌యాన్ని క్లియ‌ర్ చేసి డీఎన్ ఏ టెస్ట్ ద్వారా య‌ష్ క‌ళ్లు తెరిపిస్తుంది వేది.