రాగసుధ సీడీ రాధాకృష్ణ చేతికి.. ఏం జరగనుంది?
మరాఠీ సీరియల్ `తులా ఫఠేరే`. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆధారంగా తెలుగులో నిర్మించిన సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. బొమ్మరిల్లు` వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్ కె ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో రామ్ జగన్, జయలలిత, బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, రాధాకృష్ణ, కరణ్, ఉమాదేవి, మధుశ్రీ, అనూషా సంతోష్, కావ్యశ్రీ, సందీప్, రాజీవ్ చంద్ర, శ్రీధర్ తదితరులు నటించారు. గత కొంత కాలంగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.