నిధి కోసం వేదని ఏడిపిస్తున్న యష్
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. హిందీ సీరియల్ ఆధారంగా ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక కీలక పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, అనంద్, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, మీనాక్షి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. పిల్లలే పుట్టన ఓ యువతి.. తల్లి ఆదరణ లేని ఓ పాప మధ్య పెనవేసుకున్న అనుబంధం విధి ఆడిన వింతాటలో ఇద్దరిని తల్లీకూతుళ్లని చేసింది. అనే కథాంశంతో ఈ సీరియల్ ని రూపొందించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో `స్టార్ మా`లో కొనసాగుతోంది...