ఐసీయూలో ఆర్య.. అను ఏమైంది?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ ని మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింయారు. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, విశ్వమోహన్, రాం జగన్, రాధాకృష్ణ, జ్యోతిరెడ్డి, కరణ్, అనుషా సంతోష్, సందీప్, మధుశ్రీ తదితరులు నటించారు.