English | Telugu
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్డౌన్ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కొత్తగా బుధవారం నాడు 6 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు 8 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్ చేశారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 11,615 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. వీటిలో 11,111 నెగిటివ్, 502 పాజిటివ్ వచ్చినట్టు ఆయన చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా.. ఈ నెల 20 తర్వాత సడలింపులు ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు అన్ని విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు జిల్లాపై ప్రభుత్వానికి ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పొరుగు జిల్లాలలో ఉన్న రహదారులను పూర్తిగా మూసేయాలని ప్రభుత్వం భావిస్తోంది...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం , మొత్తానికి తెలుగుదేశం పార్టీని ఇంకా వెన్నాడుతూనే ఉంది. సి ఐ డి ఆఫీసర్ గా అవతారమెత్తిన వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి తాజాగా తన పరిశోధనలో కొత్త అంశాలను వెలికి తీశారు.
రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో. రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు...
ఐటీ దిగ్గజం క్యాప్జెమిని వంటి సంస్థల్లో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి సింగిల్ డిజిట్ వేతనం పెరిగింది.
‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రికి 22 ప్రశ్నలు వేసింది.
గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. అయితే, ఆయనకు కరోనా నిర్దారణ కావడానికి ఆరు గంటల ముందే ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో...
సీఎంవోలో వాస్తు మార్పులు. జగన్ వెనుక చక్రం తీసేసి అధికారిక చిహ్నం..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహహ్మారి విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని జీఓ సవాలు చేస్తూ...