ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం.. సమాధానం చెప్పండి జగన్ గారు!
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని, చిన్నఉద్యోగాలకు లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.