English | Telugu
కరోనా కేసులలో అగ్రరాజ్యం అమెరికా అగ్ర స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాము ఎక్కువ పరీక్షలు చేసాం కాబట్టి, ఎక్కువ కేసులు వచ్చాయని...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థిగా 'జో బిడెన్' అధికారికంగా ఖరారయ్యారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్కు లభించింది.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.
ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. తాజాగా సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సచివాలయంలో కరోనా బారిన పడ్డ ఉద్యోగుల సంఖ్య పదికి చేరింది.
కేరళ లోని పాలక్కాడ్ లో గర్భం తో ఉన్న ఏనుగు కు ఆహారంగా క్రాకర్స్ నింపిన పైన్ ఆపిల్ ఇచ్చి దాని ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభం కానుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది.
క్షవరం అయితే కానీ వివరం రాదు.. ఈ సామెత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ గా సరిపోతుంది. అసలే కేంద్రంలో అధికారంలో లేదు. సర్లే, ఒకటి అరా రాష్ట్రాలలో అధికారంలో ఉందని అధిష్టానం సంతోషించే లోపే..
కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్ళు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత దేశం లో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క లాక్ డౌన్ సడలించడం తో పాటు ప్రజల రాకపోకలు పెరుగుతుండటం తో వైరస్ పల్లెలకు కూడా వ్యాప్తి చెందుతోంది.
లాక్ డౌన్ సడలించడంతో తెలంగాణాలో కరోనా కేసుల పెరుగుతున్నాయి. తెలంగాణ లో నమోదయ్యే కేసులలో దాదాపుగా 80 శాతం ఒక్క హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి.
గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్ఎంబీ) ఆదేశించింది.
భారత్ లో రోజుకి పదివేల కరోనా కేసులు నమోదవ్వడం కామన్ అయిపోయే రోజులు వస్తున్నాయి. రెండు రోజులుగా పదివేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.
ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఓ వైపు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతుంటే.. మరోవైపు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా 25 జీతాలు తీసుకుంటుందన్న విషయం వెలుగులోకి రావడం సంచలనమైంది.
భర్త భార్గవ రాముడితో కలిసి తనను చంపేందుకు అఖిలప్రియ కుట్ర పన్నారని, మహిళ ముసుగులో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.