English | Telugu
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టైరిన్ గ్యాస్ కు మరో ప్రాణం బలయింది. గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు.
కరోనా వైరస్ బారిన పడుతున్న బాలీవుడ్ ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. షారుఖ్ ఖాన్ స్నేహితుడు, నిర్మాత కరీమ్ మొరానీ ఫ్యామిలీ కోలుకుందని సంతోషించేలోపు... నటుడు కిరణ్కుమార్ కరోనా బారిన పడ్డారు....
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నిమ్మగడ్డ వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) కి సమర్పించింది.
భారత చైనాల మధ్య ఒక పక్క బోర్డర్ వద్ద నెలకొన్న ఘర్షణ, మరో పక్క చైనా దన్నుతో మన దేశం పై నేపాల్ రెచ్చిపోతున్నసమయంలో.. అసలు మనం చైనాను ఎందుకు ప్రోత్సహించాలి అనే ఆలోచన మన దేశ యువత లో మొదలైంది.
తెలంగాణలో కరోనా వైరస్ సైలెంట్ గా వ్యాపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆదివారం తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం పై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీ అడ్వొకేట్ జనరల్ హైకోర్టు తీర్పు పై వివరణ ఇచ్చిన తరువాత అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు.
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం చాలా మారిపోతుంది. కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. కరోనా దెబ్బకి అనేక కంపెనీల తీరు మారనుంది.
భారత్ లో నాలుగు దశల లాక్ డౌన్ తరువాత తాజాగా అన్ లాక్ 1 ఈ రోజు నుండి మొదలయింది. ఐతే దేశ వ్యాప్తంగా 190 కరోనా పాజిటివ్ కేసులతో లాక్ డౌన్ మొదలయింది.
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 1 మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రాల మధ్య రాకపోకల పై ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ కు రావాలంటే...
మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొస్తామని చెప్పిన జగన్ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి మరో 535 మద్యం షాపులు మూతపడనున్నాయి.
తెలంగాణ సర్కార్ కి గోదావరి నదీ యాజమాన్య బోర్డు షాకిచ్చింది. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చుకుంటూ పోతుంటే.. మరోవైపు కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి.