English | Telugu
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రెండు వారాల్లోనే నామినేషన్లు, పోలింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
కొత్తా దేవుడు దిగొచ్చాడు. కోంగత్తా దేవుడికి ‘అసలు దేవుడే దిగివచ్చి’జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని తలంచిన శారదాపీఠం ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గింది.
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఏపీలో కరోనా ఉధృతి తగ్గడంతో తొలి విడతగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.
విజయనగరం గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియామకం అయినప్పటి నుంచి వివాదం రాజుకుంటూనే ఉంటుంది.
ఏపీలోని అధికార పార్టీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు నానీ (పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని) ల నుండి...
దుబ్బాక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విరుచుకు పడ్డారు.
సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారం చలాయించిన పార్టీలు, నేతలకు అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతుంటాయి.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నగరా మోగింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు.
ఏపీలో జగన్ సర్కార్ కు ఏపి హైకోర్టు మరో షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోని వీఎంఆర్డీఏ స్థలంలో హోటల్ నిర్వహిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ను...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. తోట త్రిమూర్తులు లక్ష్యంగా హోంమంత్రి సుచరితకు వైసీపీ రాజ్యసభ ఎంపీ సుభాష్చంద్రబోస్ రాసిన లేఖ తీవ్ర దుమారం రేపుతోంది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మంత్రి పెద్ది రెడ్డి తనపై కక్ష గట్టారని జడ్జి రామకృష్ణ పలుసార్లు ఆరోపించారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వీరిలో కొందరి పై సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో మరో బాంబ్ పేల్చారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది.