English | Telugu
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? తిరుపతి ఉప ఎన్నిక అందుకు నాంది కాబోతుందా? జగన్ సర్కార్ పై బీజేపీ దూకుడు అందుకేనా? అంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న...
బీహార్ లో జరిగిన ఎన్నికలలో ఎన్డీయే కూటమి బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికలలో ఆర్జేడీ యువ నేత 31 ఏళ్ల తేజస్వి యాదవ్.. రాజకీయాలలో ఉద్దండులైన నేతలు మోడీ, నితీష్ కుమార్ లకు చుక్కలు..
దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జోష్ మీదున్న బీజేపీ.. టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. గత అరేండ్లలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. కేంద్ర సంస్థలతో విచారణ...
జగన్ రాక్షసత్వం, అసమర్థకు అమయాక కుటుంబాలు బలైపోతున్నాయని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీలో కలకలం రేపుతున్న నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం...
హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా...
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియా కాల్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తాజా ఆడియోలో రెడ్డి సామాజిక వర్గంపై....
హోరాహారీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ కన్నా మూడు సీట్లు ఎక్కువ...
అంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని తీసుకునేందుకు నిరాకరించింది...
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి ఒంట తగ్గినప్పటికీ వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రజలు మాస్క్ ధరించకపోవడం, సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడం వంటి తప్పులతో దేశంలో కరోనా వ్యాప్తి జరుగుతోంది. ఐతే తాజాగా దేశ రాజధాని
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహమ్మారితో చనిపోయేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనాను కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది....
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 22196 ఓట్లు రావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకున్న...
తిరుమల వెంకన్న కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు... 12 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఎస్వీబీసీ చానెల్, ఇప్పుడు ధర్మరాజు లాంటి ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, ‘అత్యంత విజయవంతంగా’ ‘మునుపెన్నడూ లేనంత సమర్థతతో సాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రేపో మాపో కొత్త సారధిని హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు కాని అది జరగడం లేదు.
ఓటిటి ప్లాట్ ఫార్మ్ లు, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ ఇక నుండి వళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ లేని ఈ రంగాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఎన్డీఏ నుండి బయటకు వచ్చి బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంచనాలు పాపం తలకిందులయ్యాయి.