English | Telugu
దుబ్బాకలో ఓటమితో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకుంది. గ్రేటర్ లో దెబ్బ పడితే పార్టీ భవిష్యత్ పై ప్రభావం ఉంటుందని భావిస్తున్న గులాబీ నేతలు..
అమరావతి ఉద్యమాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి ఉద్యమకారులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు మొదలయ్యాయి. 13 రోజుల్లోనే పోల్ వార్ ముగియనుండంటంతో మహానగరంలో రాజకీయాలు మహా రంజుగా జరుగుతున్నాయి.
తమిళనాడులో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన బీజేపీ.. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రజనీకాంత్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినా.. ఆరోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు రాబోతున్నాయా? గతంలో చక్రం తిప్పిన నేతలు తిరిగి సొంత గూటికి రాబోతున్నారా? సీఎం కేసీఆర్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు?.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని అటు రాజకీయ పార్టీలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయన సూచించారు.
గుజరాత్లోని వడోదర సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ కంటెయినర్, ఓ లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యుద్ధానికి కమలదళం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు సంజయ్ సారథ్యంలో పంచతంత్రం ప్రణాళిక సిద్ధమవుతోంది. దుబ్బాక విజయోత్సాహంతో ఊపు మీదున్న కమలదళాలు, గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ను పట్టేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం దీనిపై స్పదించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ...
ఇప్పటి వరకూ వాళ్లిద్దరు సూపర్ బాస్లు. సీఎంవోలో వారికే ఎదురు లేదు. అధికారులకు వారి మాటే శాసనం. అంతటి స్థాయిలో చక్రం తిప్పిన వాళ్లిద్దరు ఇప్పుడు ఆ పోస్టుల నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది.
భారత్ లోని చాలా రాష్ట్రాలలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సంగతి తెల్సిందే...
భారత్ లోని చాలా రాష్ట్రాలలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సంగతి తెల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఏపీ సీఎం జగన్, అలాగే అయన పార్టీ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "వైసీపీ అనేది మూసేసే పార్టీ.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.