English | Telugu
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్...
కొడాలి నాని మంత్రి పదవికి ఎసరొస్తొందా? నోటి దురుసే ఆయన కొంప ముంచబోతుందా? కొడాలి కటకటాల లోపలికి వెళ్లక తప్పదా? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే హాట్ చర్చగా మారింది.
గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది టీఆర్ఎస్. అధికార పార్టీగా ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీరుతో పోల్చారు టీడీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు.
హైదరాబాద్ లో సంభవించిన వరదలకు సాయం చేసే విషయంలో సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్తో చార్మినార్ వద్ద తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూఎస్ తో పాటు యూరప్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. మహమ్మారి కారణంగా మరణించేవారు పెరిగిపోతున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే జర్మనీలో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జర్మనీకి వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. దీంతో ఎమ్మెల్యే తిరిగి రావాలంటూ ఆయన నియోజకవర్గంలో నిరసనలు జరుగుతున్నాయి.
ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.
కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో దాని ట్రయల్స్...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే.
పాపం మూడు రోజుల క్రితమే మంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి తాజాగా తన పదవికి రాజీనామా చేయల్సి వచ్చింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా బల్దియాపై జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్న బీజేపీ..
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం కమిషనర్ కు మధ్య జరుగుతున్న వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగబోతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పోలింగ్ ను మరింత ముందుకు తీసుకొచ్చింది ఎన్నికల సంఘం.
హైదరాబాద్ లో వరద సాయం ఆగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమలులోనికి వచ్చినందున.. వరద బాధితులకు పరిహారంగా ఇస్తున్న 10 వేల రూపాయల సాయం పంపిణిని వెంటనే నిలిపివేయాలని...