English | Telugu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ గతంలో పాస్పోర్ట్ బ్రోకర్ అని విమర్శించారు.
నంద్యాల అబ్దుల్ సలాం ఘటనపై మరోసారి తీవ్రంగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. వేధింపులకు గురిచేసి అబ్దుల్ సలాం కుటుంబాన్ని మింగేశారని మండిపడ్డారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సస్పెన్శ్ నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నా.. దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.
ఇటీవల నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు.
బీహార్ లో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సీఎంగా ఉంటారని ప్రకటించింది. జేడీ (యూ)కు బీజేపీ కన్నా సీట్లు తగ్గినంత మాత్రాన...
తెలంగాణలో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ కాక రేపిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. పోలింగ్ తర్వాత ఓటర్ల మూడ్ ను బట్టి తెలుగు వన్ సర్వే ..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్డిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ విజయం సాధించింది. ఆ కూటమి బోటాబోటీ మెజార్టీతో అతికష్టం మీద గట్టెక్కింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న భక్తి ఛానల్ ఎస్వీబీసీలో పోర్న్సైట్ లింక్ తీవ్ర కలకలం రేపింది. ఎస్వీబీసీలో శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఆ ఛానెల్ కు ఒక భక్తుడు మెయిల్ చేశాడు.
రాష్ట్రంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల సరఫరాలో.. 700 కోట్ల అవినీతి జరుగుతోందన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలో, ఏమాత్రం పస లేదని ఐఏఎస్ అధికారి గాలి తీసిన వైనమిది.
దుబ్బాక ఉపఎన్నిక టీఆరెఎస్ కు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ రోజు తెల్లవారుఝామున 3 గంటలకు వచ్చిన తుది ఫలితంతో స్పష్టమయ్యాయి.
అవును. ఆరడగులబుల్లెట్ చెప్పినట్లు అక్కడ ఓటర్లు కరెంటు మోటారుకే ఓటెత్తారు. ఇంకో చిచ్చరపిడుగు చెప్పినట్లు అక్కడి నుంచే టీఆర్ఎస్ పతనం మొదలవనుంది. మరో ఫైర్బ్రాండ్ చెప్పినట్లు కమల వికాసం అక్కడి నుంచే ఆరంభం కానుంది.
హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో తన ఉనికి చాటుకుంటున్నఅసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ మెల్లమెల్లగా పక్క రాష్ట్రాలతో పాటు.. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పోటీ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది.
ఎవరయినా తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు అనుకూలంగా తీర్పు, లేదా నిర్ణయం వెలువడితే పాలకులు సంతోషిస్తారు. ఆ శాఖాధిపతులు ఊరట పొందుతారు. కానీ ఏపీ సీఎం జగన్ దీనికి భిన్నం.
భాజపాలో కీలక నేత... క్యాడర్కు సదా అందుబాటులో ఉంటాడనే పేరు... రెండు సార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయం సాధించి.. దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు మాధవనేని రఘునందన్ రావు.