English | Telugu
తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్ లీడర్. అధికార పార్టీ నేతల అవినీతి, కేసీఆర్ కుటుంబ కమీషన్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తున్న బాహుబలిగా అతన్ని తెలంగాణ జనాలు భావిస్తున్నారు.
అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా మంచే.. ఆయన ఏం చెప్పినా బంగారమే. ఒక్కసారి ఫలితం మారిందే అంతా రివర్సే, ఆయనకు అన్ని అడ్డంకులే.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, ఆ లేఖను బహిర్గతం చేయడం తెలిసిందే.
ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత కొద్ది కాలానికే.. ఇటు సీఎంవో ముఖ్య కార్యదర్శిగా, అటు జీఏడీలోను కీలక అధికారిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రవీణ్ ప్రకాష్ నడిపిస్తున్నసంగతి తెల్సిందే.
పోలీసుల తీవ్ర వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నసంగతి తెల్సిందే. పోలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని దీంతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టైం అసలు బాగోలేనట్లుంది. మొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాహుల్ గురించి వ్యాఖ్యానిస్తూ.. ఆయనకు కొత్త విషయాలు నేర్చుకునే లక్షణం లేదని తన తాజా పుస్తకంలో రాశారు.
‘‘అసలు దేవుళ్ల’ మెడ, తలపై బంగారు కిరీటాలు, ఆభరణాలుంటాయి. కానీ మన ‘కొసరు కొత్త దేవుడు’ మాత్రం సింపుల్గా ఉంటారు. అదొక్కటే తేడా. మిగిలినదంతా ‘షేమ్ టు షేమ్‘
వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అంటారు మన పెద్దలు. ఈ నానుడిని నిజం చేస్తూ.. తాజాగా ఒక మాజీ ఎమ్మెల్యే ఆలయంలో పూజలు చేస్తూ అక్కడే కుప్పకూలి కన్నుమూశారు.
ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిర్గతం చేయడంతో పాటు సుప్రీం కోర్టులోని రెండో సీనియర్ మోస్ట్ జడ్జి.. జస్టిస్ ఎన్వీ రమణ పై ఎటువంటి ఆధారాలు లేకుండా..
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి అధికార టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా, సిట్టింగ్ కార్పొరేటర్లకే సీట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ‘ధరణి’ పోర్టల్ అందుబాటులోకి రావడంతో కొన్ని రోజులుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్లు జరుగుతున్నాయి.
తెలంగాణలో పలవురు కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేట నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మళ్లీ సిద్దిపేట కలెక్టర్గా నియమిస్తూ...
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను వ్యక్తి పూజలకు నిలయాలుగా మార్చేలా ఏపీ ప్రభుత్వం వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. 18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. సరకు సరంజామాతో సిద్ధమవుతున్నాయి. కానీ, ఒకప్పుడు కార్పోరేషన్లో అధికారం సాధించిన తెలుగుదేశం పార్టీని...