English | Telugu

నాన్న గురించి సుదీర్ఘ లేఖను రాసిన రిషి సర్!

గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి సర్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. అతని స్టైల్, అతని ఆటిట్యూడ్ ని యూత్ ఫాలో అవుతోంది. ఇక బుల్లితెర మీద వసుధారా, రిషి సర్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. వాళ్ళ మ్యాజిక్ తోనే ఆ సీరియల్ టాప్ రేటింగ్ లోకి వెళ్ళింది. అలాంటి రిషి సర్ లైఫ్ లో తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్నను రీసెంట్ గా కోల్పోయారు. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసుకున్నారు. ఐతే ఇప్పుడు తన మనసులో ఉండిపోయిన ఎన్నో విషయాలను చాల సుదీర్ఘంగా పంచుకున్నారు. "నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, మనం  పంచుకున్న సమయాలు గుర్తొచ్చి  , నా హృదయం వేదనతో నిండిపోతోంది.

అత్తతో అల్లుడి డ్యాన్స్ మాములుగా లేదు కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజురోజుకి అత్యంత వీక్షకాధరణ పొందతూ వస్తోంది. ఈ సీరియల్ మొదలు అయిన కొద్దికాలంలోనే టీఆర్పీలో నెంబర్ వన్ ప్లేస్ కి చేరుకుంది. సీరియల్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. విభిన్న కథతో, క్యారెక్టర్లని పరిచయం చేసిన విధానం వారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్రహ్మమూడి సీరియల్ లో రాజ్ కావ్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావ్య అలియాస్ దీపక రంగరాజు తెలుగు అమ్మాయి కాకపోయిన తన అందంతో, సంప్రదాయానికి ప్రతీకలా చీరకట్టులో తెలుగింటి అమ్మాయిలా ఇప్పటికే ప్రేక్షకులకు దగ్గర అయింది.

నాకు హీరోగా చేసే ధైర్యం లేదు అన్న జానీ మాష్టర్

జానీ మాష్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. 2009లో నితిన్ చేసిన ద్రోణ మూవీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. తర్వాత 2012లో రచ్చ మూవీకి   కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. బన్నీ, రామ్ చరణ్, తారక్ లాంటి హీరోలతో  స్టెప్పులేయించాడు. 2014లో సల్మాన్ ఖాన్ మూవీ "జయహో" కు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. అలాంటి జానీ మాష్టర్ ఒక ఇంటర్వ్యూలో తాను హీరోగా చేయడం అనే విషయాల గురించి చెప్పాడు.   "మిమ్మల్ని హీరోగా మూవీస్ తీయాలంటూ చాలామంది వెయిట్  చేస్తున్నారు కానీ మీరెందుకు లేట్ చేస్తున్నారు" అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు "సినిమా స్టార్ట్ చేద్దామని గెటప్ చేసుకుంటాను కరెక్ట్ గా అదే టైములో పెద్ద పెద్ద సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేసే అవకాశాలు వస్తున్నాయి.

జాకీ చనిపోయాడు అంటూ రూమర్స్...కన్నీళ్లు పెట్టుకున్న హరిత!

సుమ అడ్డా షో ఈ వారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ షోకి జాకీ-హరిత, సాయికిరణ్-అర్చన అనంత్ వచ్చారు. "మీకు బాగా కోపం వస్తే  ఏం చేస్తారు" అని అడిగింది సుమ.."బుగ్గలు కొరికేస్తుంది" అన్నాడు జాకీ "హా కొరకనిస్తారా ఏమిటి" అని ఫన్నీగా హరిత అనేసరికి "కొరికితే మీలా ఐపోయేవి" అని జాకీ సుమకి రివర్స్ కౌంటర్ వేసాడు. "మరి కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు" అని అర్చన అనంత్ ని సుమ అడిగేసరికి "నీళ్లు తాగుతాను" అని చెప్పింది. "కొంతమందైతే కోపం వస్తే నీళ్ళల్లో ఏమన్నా కలుపుకుని తాగుతారు" అని చెప్పి నవ్వించింది సుమ...

వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అనే నిజాన్ని రేవతితో  చెప్పేసిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.  ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-175లో.. రేవతి కూరగాయలు కట్ చేసుకుంటూ ముకుంద గురించి ఆలోచిస్తుంటుంది. మురారి దక్కలేదనే ఆలోచనలో రోజురోజుకి ముకుంద ఉన్మాదిగా మారిపోతుందని రేవతి భావిస్తుంది. కాసేపటికి ముకుంద కోసం కాఫీ తీసుకుని తన గదిలోకి వెళ్తుంది రేవతి. అక్కడ ముకుంద ఒక నోట్స్ లో  'ఐ లవ్ యూ మురారి' అని రామకోటిలాగా రాస్తుంటుంది. రేవతి వెళ్ళి ముకుంద అనేసరికి.. ముకుంద ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే ఆ నోట్స్ క్లోజ్ చేసి వస్తుంది.