బిగ్ బాస్ హౌజ్ లో గర్ల్స్ హాస్టల్
బిగ్ బాస్ సీజన్-7 పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. అందులో నుండి కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక ఇలా వరుసగా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయి వెళ్ళిపోవడంతో శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ఇది బాయ్స్ హాస్టల్ లాగా మారిందని అన్నాడు. ఇక అయిదవ వారం శుభశ్రీ ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్ లో ప్రియాంక జైన్, శోభా శెట్టి ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు.