దుర్గమ్మ మాలలో ముద్దమందారం నీలాంబరి
సునంద మాలశెట్టి తెలుగు సీరియల్స్ నటిస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఆమె ముద్ద మందారం సీరియల్ లో నీలాంబరి రోల్ ద్వారా ప్రతీ తెలుగు ఇంటికి పరిచయమయ్యారు. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, నా పేరు మీనాక్షి, పవిత్ర బంధం, హిట్లర్ గారి పెళ్లాం మొదలైన సీరియల్స్లో నటించింది. 2008లో సునంద ఆటా జూనియర్స్ షోలో ఒక టీములో డాన్సర్గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలాగే ఎన్నో డాన్స్ షోస్ కూడా ఇచ్చింది.