గ్రహాంతరవాసులని సంతోషపరిచే టాస్క్.. విజేత ఎవరో తెలుసా?
బిగ్ బాస్ హౌజ్ లో గత రెండు రోజులుగా నామినేషన్లతో హీటెడ్ ఆర్గుమెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి మొదటి టాస్క్ ఇచ్చాడు. మొదటి జట్టు లో.. అశ్విని శ్రీ, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్, ప్రియాంక జైన్ ఉండగా, రెండవ జట్టులో శోభా శెట్టి, యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక మొదటి టాస్క్ కి సంచాలకులుగా శివాజీ వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పాడు.