శివాజీకి షాకిచ్చిన కొడుకు రిక్కీ.. అతన్ని గెలిపించండి అంటూ రిక్వెస్ట్!
బిగ్ బాస్ సీజన్-7 కథ క్లైమాక్స్ వచ్చింది. హౌస్ లోఎన్నో గొడవలు, ఎన్నో టాస్క్ లు ఎంతోమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళి, వచ్చారు. ఇక గతవారం శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వడంతో హౌస్ లో ప్రశాంత్, శివాజీ, అర్జున్, యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ మాత్రమే ఉన్నారు. దాంతో ఈ ఆరుగురిలో టైటిల్ గెలిచేదెవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.