English | Telugu

బిగ్ బాస్ లో ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ జీల!

బిగ్ బాస్ లో ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ జీల!

అనిల్ జీల.. 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ తో చాలా మందికి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన  'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.

అపర్ణపై ఇందిరాదేవీ ఫైర్.. స్పప్న దాచిన నిజం బయటపడనుందా?

అపర్ణపై ఇందిరాదేవీ ఫైర్.. స్పప్న దాచిన నిజం బయటపడనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-187 లో.. వాంతి చేసుకున్న స్వప్నని హాస్పిటల్ కి  తీసుకెళ్తామని రుద్రాణి, రాహుల్ రేడీగా ఉంటారు. స్వప్న టెన్షన్ తో వాళ్ల  ఫ్రెండ్ సాక్షికి కాల్ చేయగా.. 'ఈ రోజు నాకు వీలు కాదు. రోజంతా టెంపుల్ లోనే ఉంటాను.  మా అత్తయ్య మెక్కుకుందంట' అని స్వప్నతో సాక్షి అనగానే.. నువ్వు ఇలా చేస్తే నన్నెవరు కాపాడేదని స్వప్న ఫీల్ అవుతుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని రకాల టిఫిన్స్ చేసి వాటికి పేర్లు కూడా పెడుతుంది కావ్య. ఎందుకంటే ఎవరు తనతో మాట్లాడట్లేదని ఈ ఐడియా వేస్తుంది కావ్య.

ట్రెండింగ్ లో హరిత జాకీ కొత్త వ్లాగ్ !

ట్రెండింగ్ లో హరిత జాకీ కొత్త వ్లాగ్ !

చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి.

హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప...వెరైటీగా విష్ చేసిన షన్ను

బుల్లితెర మీద సోషల్ మీడియాలో షన్ను, జెస్సి తెలియని వారంటూ ఎవరూ లేరు. నిన్న జెస్సి బర్త్ డే సందర్భంగా షన్ను సడెన్‌గా కేకు పట్టుకొచ్చి జెస్సికి  సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కేక్ పట్టుకురావడం వరకు ఓకే కానీ ...కేకు మీద ఎవరైనా పేర్లు రాయిస్తారు కానీ ఇక్కడ వెరైటీగా  ఎర్రిపప్ప అని రాయించాడు షన్ను. "హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప.. మనం కలిసాక ఇది ఫస్ట్ బర్త్ డే కదా.. హౌస్‌లో ఇద్దరం దొరికాంరా మనం ఒకరికి ఒకరు. పద నామినేషన్‌కి వెళ్దామా.. ఇంకా బిగ్‌బాస్‌లోనే ఉన్నావ్ కదా.. బయటికి రారా.." అంటూ జెస్సీని హగ్ చేసుకుని   కేక్ కట్ చేయించాడు షన్ను. "తినండి.. షన్ను ప్రేమగా తెచ్చిన కేకు మీ కోసం.." అంటూ నెటిజన్స్ కి కూడా ఒక కేక్ పీస్ పెట్టాడు  జెస్సీ.