పల్లవి ప్రశాంత్ ని రతికరోజ్ మిస్ అవుతుందంట!
బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్క్ లతో క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే హౌజ్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతికరోజ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్ళ నలుగురిలో అత్యధిక క్రేజ్ సంపాదించుకుంది మాత్రం రతికరోజ్.