English | Telugu
ఎన్నికలు ఏముంది.. డబ్బు, మద్యం ఎవరు ఎక్కువ పంచితే వాళ్ళదే విజయం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రస్తుతం ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుండగా..
దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ రేపు(మంగళవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సినీ నటి విజయశాంతి జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హఠాత్తుగా రేపు మంగళవారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఆమె ఢిల్లీ పర్యటనలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో...
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. వరుస ఓటములతో పార్టీ బలం రోజురోజుకి పాతాళానికి పడిపోతోంది. నాయకత్వ లేమి, నాయకుల తీరుతో...
అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ తుది ఫలితాట్లు వచ్చేసరికి జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించిన సంగతి తెల్సిందే.
నేనొప్పుకోను.. నేనొప్పుకోను.. అయితే ఓకే! అదేదో సినిమాలో హాస్యనటుడు కొండవస డైలాగిది! ముందు కాదని గంభీరంగా అన్న తన మాటనే, తర్వాత అయితే ఓకేనని చెప్పే, గందరగోళం కామెడీ టైపు క్యారెక్టరు ఆయనది.
తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తూ పార్టీని బలోపేతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను కలిశారు.
రాజకీయ నాయకులు పార్టీలు మారడం ఎంత కామనో, పార్టీ మారినప్పుడు అప్పటివరకు తాము పని చేసిన పార్టీపైనా, కలిసి పని చేసిన నాయకులపైనా విమర్శలు చేయడం కూడా అంతే కామన్.
నిన్నటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనని టిఆర్ఎస్ నేతలు.. జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించగానే ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకు పడుకున్నారు
గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లపై గులాబీలో గుబులుందా? పవన్ ఎంట్రీతో తమకు కష్టమని కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారా? పోసానితో ప్రయోజనమెంత?
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. కేంద్ర నిధులపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొని ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో స్పీకర్ కారు కూడా అదుపు తప్పింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ ఒడ్డి పోరాడుతున్నాయి. ఈసారి బల్దియాపై తామే జెండా ఎగరేయాలనే లక్ష్యంగా చెమటోడుస్తున్నాయి.
ఏపీలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ కష్టం కూడా చాలా ఉంది.