చీఫ్ మినిస్టర్, పీసీసీ చీఫ్ తో మంత్రుల కమిటీ భేటీ
గాంధీభవన్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణతో ధర్మాన నేతృత్వంలోని మంత్రుల కమిటీ మధ్యంతర నివేదికను స్సమర్పించింది.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించిన కమిటీ, నామినేటేడ్ పదవులను వెంటనే భర్తీ చేయాలని, మహిళా సంక్షేమం కోసం మరిన్ని కొత్త పథకాలను ప్రవేశ పెట్టాలని కమిటీ సూచించింది.గ్రామస్తాయినుంచి పార్తె౩ఎ ప్రక్షాలన జరగాలి, ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స తో సహా పై స్థాయి అధికారులందరూ మీడియాకు అందుబాటులో ఉండాలి, పార్టీకి సొంత చానలే గానీ పత్రికగానీ ఉండాలి, పేద వర్గాల అమ్మాయిల వివాహాలకు ప్రభుత్వమే ప్యాకేజీ క్రింద తాళిబొట్లు, బట్టలు అందజేయాలని కమిటీ సూచిచింది,