English | Telugu

 జెండే..ఆర్య‌ .. రాగ‌సుధ‌ని ప‌ట్టుకుంటారా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ్యోతిరెడ్డి, జ‌య‌ల‌లిత‌, రామ్‌ జ‌గ‌న్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర‌మ‌లుపుల‌తో సాగుతున్నీ సీరియ‌ల్ తాజాగా స‌రికొత్త ట్విస్ట్ ల‌తో సాగుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్ర‌తీకారం కోసం  గ‌త జ‌న్మ త‌న‌ని హ‌త్య చేసిన వారిని అంతం చేయాల‌ని తిరిగి జ‌న్మించిన ఓ యుతి క‌థ‌ నేప‌థ్యంలో అంటూ సాగుతున్న ఈ సీరియ‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది.

రాజ‌నందిని హ‌త్య వెన‌క‌ జెండే వున్నాడా?

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మొత్తం ఎనిమిది భాష‌ల్లో రీమేక్ అవుతున్న ఈ సీరియ‌ల్ కు మ‌రాఠీ సీరియ‌ల్ ఆధారం. పూర్వ జ‌న్మ ప్ర‌తీకారం కోసం మ‌నో జ‌న్మ ఎత్త‌డం... అది తానే అనే గుర్తు చేసి త‌న హ‌త్య‌కు కార‌ణం ఎవ‌రో తెలుకోమ‌ని చెప్ప‌డం వంటి ఆస‌క్తిక‌ర  క‌థ‌, క‌థనాల‌తో ఈ సీరియ‌ల్ వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇక కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, ఉమ‌, మాన‌స మ‌నోహ‌ర్‌, అనుష సంతోష్ న‌టిస్తున్నారు.

రెచ్చిపోయిన మ‌నో..చేతులెత్తి దండం పెట్టిన రోజా

బుల్లితెర కామెడీ షో `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా కామెడీ స్కిట్ ల‌తో హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటున్న ఈ షో నుంచి నాగ‌బాబు వెళ్లిపోయాక ఆ స్థానంలో సింగ‌ర్ మ‌నో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. రోజా తో క‌లిసి ఆయ‌న ఈ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కంటెస్టెంట్ ల‌పై సెటైర్లు వేస్తూ రోజాతో క‌లిసి మ‌నో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్ద‌రు పోటా పోటీగా సెటైర్లు వేస్తూ న‌వ్విస్తున్న తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఆయ‌న రోజా పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.