English | Telugu
రుద్రమదేవిని విడుదల చేయడంలో ఉక్కిరిబిక్కిరి అయిన గుణశేఖర్... ఆ సినిమా ఊహించినట్టుగానే `ఓ మాదిరిగా` మిగిలిపోవడంతో భారీ నష్టాల బాట పట్టాల్సివచ్చింది. మెల్లిమెల్లిగా కనీసం 50 శాతం పెట్టుబడిని తిరిగి దక్కించుకోగలిగాడు.
మాస్ మహరాజా రవితేజ నటించిన బెంగాల్ టైగర్ దీపావళి రేస్ నుంచి తప్పుకుంది. నవంబర్ 5 థియేటర్లలో సందడి చేయాల్సిన సినిమా సడన్ గా వాయిదా పడింది. ఒకేసారి మూడు వారాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన వసూళ్ళను రాబట్టంలో మాత్రం జోరును చూపించింది. చాలా మంది స్టార్ హీరోలు 40 కోట్లు
తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ తెచ్చుకున్న విక్రమ్ ను సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. ఐతే ఆ ఊపును అలాగే కొనసాగించలేక
నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, కామెడీ చిత్రం శంకరాభరణం. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో
మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా చిన్నగా ఒకటవుతున్నట్టు కనిపిస్తుంది. గత కొద్దికాలంగా మెగా కాంపౌండ్ లో మెగా ఫ్యామీలీస్ మధ్య సఖ్యత అంతగా లేకపోవడం, పరస్పరం విభేధాలు ఉండటం అందరికి తెలుసు. దీనివల్ల చిరంజీవికి బాగానే తెలిసొచ్చినట్టు కనిపిస్తుంది. నిన్నటి మొ
బ్రూస్ లీ ఫ్లాప్, ఇంట్లో ఇబ్బందులతో సతమతమవుతున్న శ్రీనువైట్లకి సడన్ గా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి..
కొరటాల శివ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ అని వేరే చెప్పనవసరం లేదు. మిర్చి సినిమాతో మంచి హిట్ అందుకుని, శ్రీమంతుడు సినిమాతో మంచి పేరు
పటాస్ హిట్ కొట్టిన ఆనందం కల్యాణ్ రామ్కి ఎంతోకాలం నిలువలేదు. ఆ తరవాత నిర్మాతగా కిక్ 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే షేర్ హిట్ తో మళ్లీ ట్రాక్లోకి వద్దామనుకొన్నాడు. సేమ్ టూ సేమ్ పటాస్ లాంటి కమర్షియల్ కొలతలతో కుట్టేసిన చొక్కా.. షేర్.
విక్టరీ వెంకటేశ్, నయనతారల క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో లక్ష్మీ, తులసి సినిమాలో నటించిన ఈ జంట.. ఇప్పుడు మళ్లీ మరో సినిమాలో నటించనున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'షేర్' మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజైంది. తనకు అభిమన్యు, కత్తి లాంటి ఫ్లాప్ సినిమాలు అందించిన మల్లికార్జున్ తో కళ్యాణ్ చేసిన మూడో సినిమా ఇది. అలాగే కళ్యాణ్ పటాస్ వంటి సూపర్ హిట్ చేస్తున్న సినిమా కావడంతో
వెండితెపై అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన బాహుబలి..బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికలపడింది. బహుబలిని థియేటర్లలో చూసేందుకు
గత కొన్ని రోజులుగా మీడియాలో నానీ - మణిరత్నం సినిమా ఆగిపోయిందన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న దానిపై కూడా బలంగా చర్చలు కూడా సాగుతున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ ఇస్తే చాలు ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ఏ హీరో అంతగా ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి ఇండస్ట్రీలో ఒక దర్శకుడు వరుసగా రెండు ఫ్లాప్ లు ఇచ్చిన అతనితో మూడో సినిమా చేశాడు.
అనుష్క ని కమల్ హాసన్, విక్రమ్ లతో పోల్చుతున్నాడు తమిళ నటుడు ఆర్య. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో వేడుకలో ఆమెని పొగడ్తలతో ముంచెత్తాడు. అనుష్క డెడికేషన్కు ఫిదా అయిపోయానంటున్నాడు.