English | Telugu
లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తనపై భౌతిక దాడికి పాల్పడిందంటూ.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు గల్లా జయదేవ్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందజేశారు.
అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. రాజధాని కోసం రైతుల ఆందోళనలు, రైతుల పట్ల పోలీసుల తీరును వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లారు.
వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు బెల్లం అంటే ప్రీతి. అందుకే, మేడారం జాతరకు వచ్చే భక్తులు... సమ్మక్క సారక్కలకు బెల్లం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. అలా, వనదేవతలకు సమర్పించే బెల్లాన్ని బంగారంగా భావిస్తారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి.
చట్టాలు, రూల్సూ రెగ్యులేషన్స్, నీతి నిజాయితీ, నిబంధనలు అంటూ మాట్లాడే తెలంగాణ బీజేపీ నేత ఎం.రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పొలిటికల్ లీడర్ కంటే ముందుగా రఘునందర్ రావు లాయర్ కావడంతో...
సమ్మక్క సారక్క జాతర... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగ... ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను ...తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి... డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరులో ప్రజల ప్రాణాలను భరోసా దొరకడం లేదు. వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని నివాసానికి దగ్గరలో ఉన్న ఏలూరు పెద్దాసుపత్రిలో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిమిత్తం పార్టీలు...
అమరావతి భూముల కొనుగోళ్లు అక్రమాల కేసు పై సిఐడి దూకుడు పెంచింది. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు జరిపిన వ్యక్తులను విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి.. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో...
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు నెగ్గిన డీఎంకేకు తమిళనాట ఎదురేలేని పరిస్థితి నెలకొంది. రజినీకాంత్ ఎంట్రీతో పాటు ఇతరుల వల్ల తన విజయ యాత్రకు ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలని చూస్తున్నారు స్టాలిన్.
హైకోర్టును కర్నూలుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు. జీవో నెంబర్ 13 చట్ట విరుద్ధమంటూ పిటిషన్ లో పేర్కొన్నారు రైతులు. ఈ ఉదయం హైకోర్టుకు రాజధాని ప్రాంత రైతులు...
మూడు రాజధానుల నిర్ణయం పరాకాష్ఠను అందుకుందని తమ సంపాదకీయాలలో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పై ఆందోళనను తెలియజేశాయి జాతీయ మీడియా సంస్థలు. బ్లూమ్ బర్గ్ వంటి అమెరికా పత్రికలు సైతం విద్యుత్ ప్రాజెక్టులు...
కోనసీమలో మళ్లీ గ్యాస్ కలకలం రేగింది, అయితే ఈ సారి అంతా అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ, గ్యాస్ లీక్ అవుతూనే ఉండటంతో అంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పేదల గృహ నిర్మాణం పేరిట విశాఖపట్నం చుట్టుపక్కల భారీగా భూ సమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పది మండలాల పరిధిలో ఆరువేల ఎకరాలకు పైగా సమీకరించేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు.