English | Telugu
లాక్డౌన్ వంటి చర్యలు మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయి. భారత్, అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయి. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు సడలించొద్దని డబ్ల్యూహెచ్ఓ సూచించింది....
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టులో...
విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ (26) కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి...
Kodela Siva Prasada Rao,happy birthday Kodela Siva Prasada Rao,kodela siva prasada rao birthday special articles,kodela
ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో కరోనా కేసుల పాజిటివ్ రేటు 1.43శాతం ఉందని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు రాజీవ్ కుమార్ లేఖ రాశారు.
గ్రీన్ జోన్లు, ఆరేంజ్ జోన్లలో ఆంక్షల సడలింపు విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు.
పేద కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు.
24 బోగీలను ఏర్పాటు చేసిన అధికారులు, ఒక్కో బోగీలో 72 బెర్త్ లు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరి మధ్యా సామాజిక దూరం ఉండేలా చూస్తూ, 54 మంది చొప్పున మాత్రమే అనుమతించారు. కాగా, వలస కార్మికులను రోడ్డు ద్వారా మాత్రమే...
అమరావతి : మే డే సందర్భంగా కార్మికులకు, శ్రామికులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘తమ కష్టంతో జాతిసంపదను పెంచే కార్మికులు..
మే 4వ తేదీ నుంచి వ్యాపార సంస్థలు, మద్యం దుకాణాలు ప్రారంభిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా వాటిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలకు అనుమతి లభించింది....
కార్మికులకు, శ్రామికులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...
ఫిలిప్పిన్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వంశీకృష్ణ, రేవంత్కుమార్ మృతదేహాలు అనంతపురం జిల్లాకు చేరాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఇద్దరు వైద్య విద్యార్థుల మృతదేహాలు ఇండియాకు తీసుకొచ్చారు.
ప్రపంచ తెలుగు కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ట్విటర్ ద్వారా మే డే శుభాకాంక్షలు తెలిపారు.