English | Telugu
కిడ్నాప్ అయిన చిన్నారికి కరోనా: క్వారంటైన్ లో 22మంది
Updated : May 18, 2020
గాలింపు చర్యల్లో సీసీటీవీ పుటేజీ ఆధారంగా కిడ్నాపర్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నారని, తన భార్య కొడుకు కావాలని కోరడంతో కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకొన్నాడు. అయితే వైద్య పరీక్షలు చేయగా కిడ్నాప్ అయిన చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో చిన్నారితో డైరక్ట్ కాంటాక్ట్ అయిన పోలీసులు డాక్టర్లు, కిడ్నాపర్ తో పాటు మొత్తం 22మందిని క్వారంటైన్ కు తరలించారు.