English | Telugu
రాష్ట్రంలో జులై 10 నుంచి 15 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. ఈ సారి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్తో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
వ్యవసాయం, వలస కార్మికులు, వీది వ్యాపారాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మలా సీతారామన్ రెండో ప్యాకేజ్ విడుదల చేశారు.
వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులకు మూడు రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
కరోనా వైరస్ భూతం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో కష్టాలను తెచ్చిపెట్టింది. విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఎన్నారైలు కూడా లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు.
దేశంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించడం, ఆపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీలో కేటాయింపుల వివరాలు వెల్లడించడం తెలిసిందే.
కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్ రెడ్డి అన్నారు.
శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తి అయ్యిందని స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు.
వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఉద్యోగులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్లో వున్న మొత్తం డబ్బు ఉద్యోగులదే. అయితే ఉద్యోగస్తులు పి.ఎఫ్. డబ్బుల్ని తీసుకునేందుకు తాజాగా కల్పించిన సదుపాయన్ని కూడా...
ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లను గ్లాస్ పార్టీషన్స్తో పునః రూపకల్పన చేశాం. తద్వారా రోగి మరియు డాక్టర్ నడుమ కాంటాక్ట్ను వీలైనంతగా తగ్గించాం. అలాగే ఎవరైనా ప్రాంగణం లోపలకు అడుగుపెడితే, మూడు దశల స్క్రీనింగ్..
20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అర్థం కాక దేశ ప్రజలు జుట్టు పీక్కుంటున్నారట.2014 నుండి అంధ్రప్రదేశ్ కు ఒక లక్ష కోట్లు ఇచ్చాము అని అప్పట్లో మోదీ ప్రభుత్వం ఏవో కాకి లెక్కలు చూపించినట్లుగానే...
రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి.