English | Telugu
విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే, శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) ఈ ఉదయం కన్నుమూశారు.
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిన్న కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 510 కేసులు, రంగారెడ్డిలో 106, మేడ్చల్ లో 76, వరంగల్ అర్బన్ లో 73...
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజలు ప్రాణ భయంతో అల్లాడుతుంటే.. మరోవైపు కొందరు అత్యుత్సాహానికి పోయి పుట్టినరోజు వేడుకలు అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించనుంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న మంత్రివర్గ విస్తరణ కోసం సమావేశమవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకు పడ్డారు. దేవాదాయశాఖకు చెందిన రూ.25 కోట్ల నిధులను జీవో-18 ద్వారా అమ్మఒడి పథకానికి ఏపీ సర్కారు మళ్లించిందని..
తెలంగాణలో కరోనా పరీక్షలు, హెల్త్ బులిటెన్ ల లో ప్రభుత్వం అసంపూర్తిగా ఇస్తున్న సమాచారంపై తెలంగాణ హైకోర్టు ప్రభుతం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులపై హైకోర్టు సోమవారం నాడు విచారించింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అటు ట్విట్టర్ లోను ఇటు పాలనా పరం గాను చాల యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎక్కువైన తరువాత ఆమె స్వయం గా నిమ్స్ కు వెళ్లి...
దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులుపై చర్చించేందుకు ఈనెల 22 నుంచి మూడురోజుల పాటు భారత వైమానిక దళం ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది.
తెలంగాణ రాష్ట్రానికి కావల్సిన ఎరువులను అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సదానందగౌడ హామి ఇచ్చారు. ఈ మేరకు ఆయనను ఢిల్లీలో కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మాట్లాడారు.
మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీ నాయకురాలు, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడుతుండగానే విషం తాగేశారు.
బంగాళ ఖాతం సముద్రగర్భంలో దాగిన భూమి పొర పగులు ఉత్తరాంధ్ర భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతానికి ఇరువైపుల భూమి పొరలపై వత్తిడి పెరిగినప్పుడు ఈ చీలికరేఖలో వచ్చే చిన్న కదలిక కూడా పెను ప్రమాదానికి కారణం కానుందని పరిశోధనల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.
'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం' అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తనను ఎస్ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్కు నిమ్మగడ్డ వినతిపత్రం అందజేశారు.