English | Telugu
తెలంగాణ ప్రస్తుత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగిపోయాయి. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లన్నీ న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు దాటింది. గత 24 గంటలలో మరో 2,602 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి.
కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ భారత్ తయారు చేస్తే తాము చేయూత నిస్తామని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకటించారు. ప్రపంచం మొత్తానికి సరిపోయే స్థాయిలోవ్యాక్సిన్ అందించే శక్తి భారతదేశానికి ఉందని ఆయన అన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రవిప్రకాష్ సీఈవో హోదాలో మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి...
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత అంశంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రముఖ రచయిత్రి, కవి నీల సత్యనారాయణ్ (72) కరోనాతో కన్నుమూశారు. రెండు వారాల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆమె...
ఏపీ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకాకపోవటంపై నిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఏపీలోని క్రిష్ణా జిల్లా నూజివీడు లో కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. కొత్తగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడమే కాకుండా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ ను దాటింది. గత 24 గంటల్లో భారత్లో 34,956 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వాధినేతల నుండి ఇటు సామాన్యుల వరకు అందరు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.
మాయమై పోతున్నడమ్మ.. మనిషన్నవాడు అంటూ సాగే పాటను వింటే నిజమే అనిపిస్తుంది. రోగి చనిపోయినా బిల్లు కడితే తప్ప శవాన్నికూడా ఇవ్వలేమని కఠినంగా చెప్పే మన హస్పిటల్స్ ను చూస్తూ.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించారంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఅంతే ఘాటుగా స్పందించారు.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ముమ్మరం చేస్తున్న ఈ ప్రపంచ దేశాలు అతి వేగంగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోవిద్ 19వైరస్ కు వ్యాక్తిని కనుకోవాలన్న తపనతో దాదాపు 25 దేశాలు పరిశోధనలను వేగవంతం చేశాయి.
టీడీపీ ఎంపీలు ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన మరీ దారుణంగా ఉందంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
సచివాలయం కూల్చివేత అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సచివాలయ భవనాల కూల్చివేతలో పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కూల్చివేతలను అపాలంటూ దాఖలైన పిటిషన్ పై మరోసారి విచారణ కొనసాగింది.