English | Telugu

అమర్ రహే టు థౌజండ్ నోట్ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోటుపై  కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 30 తేదీ వరకే రూ. 2 వేల నోటు చెల్లుతుందని, ఆ లోపే తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు అని ప్రకటించింది. ఈ నోటు ఇక కనిపించదు అనే కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం ఒక వెరైటీ స్కిట్ ని ప్రెజంట్ చేశారు రాంప్రసాద్ అండ్ టీమ్...రాంప్రసాద్ 500 ల నోటులా, మహేష్ ఆచంట 2 వేల నోటులా, సన్నీ వెయ్యి రూపాయల నోటులా కాస్ట్యూమ్స్ వేసుకుని ఈ స్కిట్ చేశారు. ఆఫ్ట్రాల్ రెండు వేల రూపాయలు అని కొంతమంది కమెడియన్స్ అనడంతో దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు మహేష్. "అరె అన్నయ్య నువ్వు త్వరలో వెళ్ళిపోతున్నావ్ కదా..

మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలి అంటూ ఏడ్చేసిన సౌమ్య

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. ఆదికి పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బుల్లితెర యాంకర్స్, నటీనటులు చాలామంది ఈ షోలో కనిపించారు. వర్షంలో గొడుగులు వేసుకుని మరీ ఆది పెళ్ళిచూపులకి వచ్చారు. ఆది పెళ్ళికొడుకు గెటప్ లో సూటు వేసుకుని వచ్చాడు. ఐతే ఆది పెళ్ళికొడుకు  అని తెలియక అంకుల్ అని అనేసింది వర్ష. దానికి ఆది హర్ట్ అయ్యాడు. "అంకుల్ ఏంటి నేనే పెళ్ళికొడుకుని" అనేసరికి చెవులు చిల్లులు పడేలా జారీచేసింది. ఇక వర్షంలో తడిచి వచ్చిన యాంకర్ సౌమ్యను తుండుతో తుడిచాడు ఆది. "ఎంతేశావమ్మా మేకప్ టవల్ లోకి మొత్తం వచ్చేసింది" అన్నాడు ఆది.

నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు..వెళ్ళిపోతాను అని ఏడుస్తూ వెళ్లిపోయిన సత్య 

"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సునయన, సత్యశ్రీ, రాకింగ్ రాకేష్ వచ్చారు. "మనలో మన మాట ఓవరాల్ గా ఎన్ని సినిమాలు చేసావ్" అని సునయనని అడిగారు. "20 , 25 ప్లస్ చేసాను" అని చెప్పారామె. "హీరోయిన్ గా  ఎవరైనా అడిగారా" అని అలీ అడిగేసరికి "ఒక నిజం ఒక అబద్దం చెప్తా..అడిగారు ..కథలు అవీ నచ్చకపోవడం వలన చాల బిజీగా ఉండి" అని సునయన చెప్పేసరికి "నాకు తెలిసిన మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నారు" అని ఆలీ అనేసరికి ఆమె నవ్వేశారు. తర్వాత రాకేష్ వచ్చారు.."మీ ఇద్దరిలో తెలివిగల ఎవరు" అని అడిగేసరికి "ఆవిడే " అన్నాడు.  "అలా చెప్పమందా" అనేసరికి "అలాగే చెప్పాలి ఎందుకంటే ఎదురుగా ఉన్నారు కదా" అన్నాడు రాకేష్.

నవదీప్ కాలికి గాయం...ఆట పట్టించిన తేజస్వి

మూవీ షూటింగ్స్ అంటే చాలు గాయాలు అవడం కామన్. బిచ్చగాడు 2 షూటింగ్ టైంలో విజయ్ ఆంటోనీకి, అలాగే తన న్యూ మూవీ షూటింగ్లో  వరుణ్ సందేశ్ కి రీసెంట్ గాయాలయ్యాయి. ఇంకా  నటి రేణు దేశాయ్ కాలికి కూడా దెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో ఫేమస్ యాక్టర్ పిల్లి కళ్ళ హీరో నవదీప్ కూడా గాయాలపాలయ్యాడు.  అయితే ఎలా జరిగిందో తెలియదు కానీ.. అతడిని చూసేందుకు వెళ్లిన నటి తేజశ్వి మదివాడ.. నవదీప్‌ను ఫుల్ గా ఆట పట్టించేసింది. "నీ సుఖమే నే కోరుకున్న" అనే సాంగ్ కి  డాన్స్ చేస్తూ ఆ వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నవదీప్ కాలికి గాయమైన విషయం తెలిసింది. ‘నీ సుఖమే నే కోరుతున్నా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు’కాదంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టేసింది. అందులో నవదీప్ ఎడమ కాలికి ఫ్యాక్చర్ కనిపిస్తుంది. అలాగే చేతిలో హ్యాండ్ స్టిక్ కూడా ఉంది.  

అదే ఉంటే డేటింగ్ యాప్ లా చేసేస్తారు...మిగతా సగం జీవితం థ్రెడ్స్ తీసేసుకుంటుంది

ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా థ్రెడ్స్ అనే యాప్ ని విడుదల చేసింది. ట్విట్టర్‌కు పోటీగా  మెటా ఈ  కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ థ్రెడ్స్ యాప్ ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  ఆవిష్కరించారు. ఈ థ్రెడ్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ టీమ్ డెవలప్ చేసింది.  ఈ థ్రెడ్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేసరికి సోషల్ మీడియా కళకళలాడిపోతోంది. ఎక్కడ చూసినా ఈ దారాలే  దారాలు. సోషల్ మీడియాలో ఏది వచ్చినా మన వాళ్లకు పండగే కదా..అలాగే ఇప్పుడు కూడా ఈ థ్రెడ్స్ తో ఫెస్టివల్  చేసుకుంటున్నారు సెలబ్రిటీస్...ఐతే ఈ థ్రెడ్స్ యాప్ గురించి నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన గోడును వెళ్లబోసుకున్నారు. "ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండాలి , స్నాప్ చాట్ లో యాక్టివ్ గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండాలి,

ఇప్పటివరకు ఎనిమిది మౌంటెయిన్స్ అధిరోహించాను..

సూపర్ క్వీన్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమోలో లేడీస్ అంత స్పోర్ట్స్ థీమ్ సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని వచ్చేసారు. స్పోర్ట్స్ థీమ్ కాబట్టి "ఏం గేమ్స్ వచ్చు" అని ప్రదీప్ అడిగేసరికి "ఆ మీనా కట్టా మీనా" అనే గేమ్ ఆడి చూపించారు. ఇన్ని కోట్లు ఖర్చుబెట్టి ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి షో చేస్తే ఆ మీనా అని ఆడుకుంటారా అని కామెడీ చేసాడు ప్రదీప్. "దొంగ -పోలీస్ ఆటంటే ఇష్టం అని పవిత్ర చెప్పేసరికి అందుకేనా నిన్న సైరన్ వినిపించేసరికి సెట్ లోంచి లేచి పారిపోతున్నావ్" అంటూ నవ్వించాడు. ఇక వీళ్ళ మధ్యన చాలా ఇంటరెస్టింగ్ గేమ్స్ ఆడించారు. అలాగే ఒక ఇంటరెస్టింగ్ పర్సనాలిటీని ఈ షోకి ఇన్వైట్ చేశారు.

వైఫ్ విషయంలోనే కాదు...అమ్మానాన్నల విషయంలో కూడా ఈ డివోర్స్ ఉంటే విడిపోయేవారు

విడాకులు అనే పదానికి కొత్త అర్ధం చెప్పారు నాగ శౌర్య. "నిఖిల్ తో నాటకాలు" యూట్యూబ్ షో లో  నిఖిల్ విజయేంద్ర సింహ శౌర్యను "అరేంజ్డ్ మ్యారేజా..లవ్ మ్యారేజా" అనే ప్రశ్నకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. "ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు చేసుకున్నాం" అని చెప్పాడు. "ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే 70 పెర్సెంట్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నవాళ్లు, 30 పెర్సెంట్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళను చూసాను..ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ లో చాలామంది విడిపోతున్నారు. అందుకే ఈ ప్రశ్నను అడిగాను..పెళ్ళైన వెంటనే డివోర్స్ అనే ఒక న్యూస్ వచ్చేస్తుంది" ఎందుకు అని అడిగాడు నిఖిల్.