English | Telugu

ఎర్లీగానే బిగ్ బాస్ స్టార్ట్ కాబోతోంది...ఐతే ఇప్పుడు రిలీజ్ ఐన లోగో పెద్ద ఎఫెక్టీవ్ గా లేదు

బిగ్ బాస్ హడావిడి త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. దానికి సంబంధించిన లోగో, లీక్డ్ నాగార్జున పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ సీజన్ ఎలా ఉండబోతోంది ఎవరెవరు వెళ్ళబోతున్నారంటూ ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే ఇప్పుడు ఆదిరెడ్డి బిగ్ బాస్ న్యూ సీజన్ కి సంబంధించిన చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది.  రీసెంట్ గా రిలీజ్ ఐన బిగ్ బాస్ కొత్త సీజన్ లోగో గురించి ఆదిరెడ్డి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "ఇంతకు ముందు సీజన్స్ లో వచ్చిన లోగో కంటే కూడా ఇప్పుడు వచ్చిన లోగో పెద్ద ఇంప్రెసివ్ గా ఎఫెక్టీవ్ గా లేదు. ప్రతీ సీజన్ కి లోగోని మార్చాలని మారుస్తారు తప్ప అందులో పెద్ద మీనింగ్ ఏమీ ఉండదు.

పెళ్ళికి ముందు నో బాల్సే అన్న సౌమ్య... అంత ఛండాలంగా ఉన్నావ్ అన్న నరేష్

జబర్దస్త్ షోలో కామెడీ ఏమో కానీ ఖతర్నాక్ డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నూకరాజు, ఆసియా స్కిట్ లో ఈ టైపు కామెంట్స్ వినిపించాయి. ఈ షోకి "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" మూవీ టీం ప్రమోషన్స్ కోసం వచ్చారు. ఆసియా తలుపు చాటు నిలబడి "ఏవండీ చల్ల గాలి వస్తోంది లోపలి రండి" అని నూకరాజుని పిలిచేసరికి "ఇప్పుడు నేను చల్ల గాలి కోసం వస్తే నువ్వు వెచ్చదనం అడుగుతావ్ ఆ తర్వాత నేను చల్లబడి బయటకు రావాల్సి వస్తుంది" అనే డైలాగ్స్ వేసేసరికి అందరూ పగలబడి నవ్వేశారు. "కొత్తగా పెళ్లనేది ఐపిఎల్ మ్యాచ్ లాంటిది కొడితే సిక్స్ కొడితే సిక్స్...వన్ ఇయర్ తర్వాత పెళ్లంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది ఎప్పుడో ఒక సిక్స్" అని పెళ్లి గురించి పెద్ద లెక్చర్ ఇచ్చాడు నూకరాజు.. ఇక ఈ డైలాగ్స్ విన్న హోస్ట్ సౌమ్య ఇంకా ఘాటు కౌంటర్ ఇచ్చింది.."నీకు పెళ్ళికి ముందు అన్ని నో బాల్సే" అనేసరికి కృష్ణ భగవాన్, ఇంద్రజ పడీ పడీ నవ్వారు. నూకరాజు ముఖం బ్లాక్ ఐపోయింది.

ఆమె పర్సనల్ వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు అన్న సింగర్ చిన్మయి

సోషల్ మీడియాలో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉంటారు. ముఖం మీద కొట్టినట్టు మాట్లాడతారు. అలాంటి వారిలో నటి కస్తూరి శంకర్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఉన్నారు. మరి ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ మధ్యన ఫైట్ ఐతే ఎలా ఉంటుందో తెలుసా..ఇలా ఉంటుంది. కస్తూరి రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి పర్సనల్ వీడియోని కస్తూరి ఇలా షేర్ చేసేసరికి నెటిజన్స్ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరో ఫైర్ బ్రాండ్ సింగర్ చిన్మయి కూడా రిప్లై ట్వీట్ ఇచ్చారు.  ఒక మద్యం షాపులో ఇద్దరమ్మాయిలు మందు కొంటున్నట్టుగా ఉన్న ఈ వీడియోని ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేశారు కస్తూరి. "తాగండి అమ్మాయిలు తాగండి...ఎనిమిది మందిలో ఈమె మాత్రమే మగరాయుడు. వాట్సాప్ లో ఫార్వార్డ్ మెసేజ్ గా వచ్చింది.

నువ్విచ్చిన సెమినార్ మొదటిదేనా అని రిషిపై డౌట్ తో అడిగిన విశ్వనాథం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌- 815 లో.. కాలేజీ చైర్మెన్ విశ్వనాథం, ప్రిన్సిపల్, జగతి, మహేంద్రలు కలిసి సెమినార్ తర్వాత మాట్లాడుకుంటారు. మా కాలేజీలో సెమినార్ కి అటెంట్ అయ్యారు వెరీ థాంక్ ఫుల్ అని విశ్వనాథం అనగా.. అలాంటి ట్యాలెంటెడ్ లెక్చరర్స్ ని సత్కరించే అవకాశం దక్కడం మా అదృష్టమని జగతి అంటుంది. ఈ సెమినార్ వల్లే నా కొడుకిని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడగలిగానని తన మనసులో అనుకొని సంతోషపడుతుంది జగతి. ఇదంతా శైలేంద్ర కిటికీలో నుండి చూస్తాడు. కొడుకు కనపడకున్నా నిబ్బరంగా నిలబడింది. మన బెదిరింపులకు భయపడలేదు. అన్ని సమస్యలను దాటుకొని తన భర్తకు దగ్గరైంది. ఇన్ని సమస్యలను వేటాడుతూ వచ్చిన పిన్ని నిజంగా ఆడపులి అని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు.

ఖుష్బూ పేరు ఎలా వచ్చిందో చెప్పిన భాస్కర్...గోడ దూకేసిన సుధీర్ పై కామెంట్స్

ఎక్స్ట్రా జబర్దస్త్ 450 ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్, సత్య చేసిన స్కిట్ చాలా నవ్వు తెప్పించింది. "విరిసినది వసంత గానం" అనే సాంగ్ ని పాడుకుంటూ రాజు,రాణి గెటప్స్ లో వచ్చారు. ఐతే రష్మీ కూర్చుని ఆసక్తిగా చూస్తూ ఉంది..సాంగ్ ఐపోయాక సత్య రష్మిని చూపిస్తూ "మానవా అక్కడున్న పక్షి ఎవరు" అని అడిగేసరికి "అది పక్షి కాదు దాన్ని చిలకమ్మా అందురు" అని భాస్కర్ చెప్పాడు. "ఐతే పక్కన గోరింకా ఉండాలిగా..ఎక్కడికెళ్లింది" అని సత్య అనుమానంగా అడిగేసరికి "గోరింకా ఎప్పుడూ గోడ దూకి వెళ్ళిపోయింది. ఈ చిలకకు ఒక్కటే గోరింకా..కానీ ఆ గోరింకకు మాత్రం ఊరంతా చిలకలే" అంటూ ఇండైరెక్ట్ గా సుడిగాలి సుధీర్ రష్మీని వదిలేసి మిగతా అమ్మాయిలతో మూవీస్ చేస్తున్నాడంటూ కామెంట్ చేసాడు భాస్కర్.

1995 లో మోహన్ లాల్ గారితో కలిసి స్టేజి మీద చేశా..మళ్ళీ ఇప్పుడు అన్న ఖుష్బూ

జబర్దస్త్ మొదలై 11 ఏళ్ళు ఐపోయింది. ఈ షో వస్తోంది అంటే చాలు ఆడియన్స్ టీవీలో కూర్చుండిపోయేవారు. ఆ షో మొత్తం చూసి బాగా నవ్వుకునేవారు. ఈ షో సక్సెస్ అయ్యేసరికి కొంత కాలం తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరో షో కూడా పెట్టారు మేకర్స్. అలా ఈ షో ఇప్పటికి 450 వ ఎపిసోడ్ కి వచ్చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో  ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఫస్ట్ స్కిట్ ని రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత చేశారు. సుజాతకు తల్లిగా, రాకేష్ కి అత్తగారి రోల్ లో జడ్జ్ ఖుష్బూ చేశారు. ఈ స్కిట్ లో మొత్తం ఖుష్బూ అల్లుడిని ఇబ్బంది పెడుతూ కూతురి ఇంట్లో ఉండిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ స్కిట్ మొత్తం కూడా చాలా ఫన్నీగా సాగింది. ఇక స్కిట్ అయ్యాక రష్మీ ఖుష్బూకి విషెస్ చెప్పింది.

దేవత అడవిలో ఉండి ఏం చేస్తోంది ? అప్సరను అడిగిన ఆర్జీవీ

టెంప్టింగ్ హాట్ బ్యూటీ అప్సర రాణి గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. వివాదాల దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ కారణంగా అమ్మడు లైం లైట్ లోకి వచ్చింది. అలాగే  రవితేజ హీరోగా వచ్చిన "క్రాక్" మూవీలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. తర్వాత సుధీర్ బాబు హంట్ మూవీలో  కూడా ఐటెం సాంగ్ లో మెరిసింది. ఇక ఆర్జీవీ డైరెక్ట్ చేసిన  'డేంజరస్' మూవీతో ఆడియన్స్ లో హీట్ పుట్టించేసింది. అలాంటి అందాల ఆటం బాంబు ఇప్పుడు "తలకోన" అనే మూవీలో కనిపించబోతోంది. దానికి సంబంధించిన ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ పిక్ ని చూసిన రామ్ గోపాల్ వర్మ ఒక ప్రశ్న వేశారు.."హే..నీ ఫిలిం పోస్టర్ తలకోన చాలా బాగుంది.

ఏంటి బావా నీకు అందరూ మరదళ్లేనా..రఘు కుంచెని ఆటపట్టించిన అశ్విన్ బాబు

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బోనాల స్పెషల్ గా రూపొందించారు. ఇందులో హోస్ట్ శ్రీముఖి ఫుల్ ట్రెడిషనల్ గా వచ్చేసింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ఇక ఈ షోకి హిడింబా టీం నుంచి అశ్విన్ బాబు, రఘుకుంచె డైరెక్టర్ అనిల్ కృష్ణ  కూడా వచ్చారు. "హిడింబా అనగానే మీరు అశ్విన్ గారినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు" అని డైరెక్టర్ ని అడిగేసరికి "కటౌట్ చూడలేదా" అన్నారు. రఘుకుంచే చాలా సైలెంట్ గా ఉండేసరికి "ఈ యాక్టింగ్ ఏంటబ్బా" అని ఆటపట్టించింది శ్రీముఖి. "ఏదోలేబ్బా..జీవితంలో చిన్న మార్పు ఉండాలి కదా అప్పుడప్పుడు" అన్నాడు. తర్వాత ఇమేజెస్ చూపించి పాట పాడే గేమ్ లో సిరి హన్మంత్ కరెక్ట్ గా పాడి వినిపించింది.