నయని పావనికి న్యాయం జరిగింది!
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి తెలిసిందే. ఈ సీజన్ హిట్ అవ్వడానికి హోస్ట్ నాగార్జున ఓ కారణం అయితే ఇందులోని కంటెస్టెంట్స్ మరో కారణం. హౌస్ లోకి వచ్చిన వారిలో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి ఫ్యాన్ బేస్ బాగుంది. ఇక శివాజీ, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి, జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్, ప్రియాంక జైన్ , ఇలా చెప్పుకుంటూ పోతే అందరు ఫేమస్ అవ్వడంతో ఈ సీజన్ హిట్ అయింది.