రైతు బిడ్డ అంటూ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసిన కంటెస్టెంట్స్!
బిగ్ బాస్ సీజన్-7 లో సెలబ్రిటీలుగా ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్, ప్రియాంక జైన్, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, దామిణి, షకీల, టేస్టీ తేజ.. ఇలా అందరూ కలిసి నామినేషన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. తెలుగు టీవీరంగంలోకి అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పుడు ఈ షోకి మాములు క్రేజ్ లేదు.