English | Telugu
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ ను సీబీఐ కేసుల భయం వెంటాడుతోందన్న పవన్.... అసలు అవినీతి కేసులున్నవాళ్లు ముఖ్యమంత్రి అయితే... రాష్ట్రం....
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికుల చర్చలు జరిపేందుకు ముందుగా డిమాండ్లపై మరోసారి సమీక్ష, పరిశీలన జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఏర్పాటుచేసిన కమిటీ...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనే కాకుండా తిరుపతిలోనూ మద్యపాన నిషేధం అమలు చేయాలని బోర్డు మీటింగ్ లో తీర్మానించింది. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని టీటీడీ బోర్డు మీటింగ్ లో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అంటే కేవలం తిరుమల మాత్రమే కాదని... పేరులోనే తిరుమల, తిరుపతి కలిసి ఉన్నాయని బోర్డు వ్యాఖ్యానించింది....
Huzurnagar ByPoll Results Updates,Huzurnagar bypoll result,Huzurnagar assembly byelection result,huzurnagar by election counting,Huzurnagar bypoll in Telangana
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం పై వెలసిన ఉగ్రవాద శిబిరాలు లాంచ్ పాడ్ లను ధ్వంసం చేసిన తర్వాత పలుమార్లు దాడులకు...
ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయి బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అరవై ఐదేళ్లలో ఇదే తొలిసారి.టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ బీసీసీఐ పగ్గాలను అందుకున్నారు.
కర్ణాటకను భారీ వర్షాలు ముంచెస్తున్నాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొలిక్కొస్తుందా. కార్మికులు ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయా. ఇరువర్గాలూ మెట్టు దిగడానికి అవకాశం ఉందా అంటే...
ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాలని కోరుతూ మల్కాజిగిరి లోని మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.బోటు వెలికితీయడంతో మృతుల కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాల...
జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది, గంగాధర క్రాస్ రోడ్స్ లో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ప్రయాణ సమయంలో బస్సు లో అరవై మందికి పైగా...
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయ స్థానం కొట్టివేసింది.
ఆంధ్రజ్యోతి ప్రసారాల పునరుద్ధరణ విషయంలో తన ఆదేశాల అమలుకు సంబంధించి ఆలస్యం చేసినందుకు ఫైబర్ నెట్ జరిమానా చెల్లించాల్సిందేనని టీడీ శాట్ స్పష్టం చేసింది.
విశాఖలో భూస్కాంపై వైకపా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం మొదటిసారిగా విశాఖకు చేరుకుంది. ప్రస్తుతానికి అతిథి గృహంలో బస చేస్తున్న విజయ్ కుమార్ బృందం...