English | Telugu
ఆడదాని కోసం రాజుల సైతం రాజ్యాలే కొల్పొయారు.గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ వివాదాస్పదంగా మారింది.
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఒకటి ఉత్తరాది రాష్ట్రం, మరొకటి పడమటిది. కాగా రాష్ట్రాలలో వేర్వేరు రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీకి వచ్చిన...
బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య ఆనవాళ్లు ఇంకా దొరకలేదు. బిడ్డ కడచూపు కోసం తల్లిదండ్రులు రోజుల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాల్లో...
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. కేంద్రప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ‘ధర్మపోరాట దీక్ష’లు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మె మొదలైన తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన కేసీఆర్... తిన్నది అరక్క చేస్తున్న పని అంటూ...
కనీసం మూడ్నెళ్లు కూడా తిరక్కుండానే ఏపీలో ఇన్ ఛార్జ్ మంత్రులను మార్చేడం కలకలం రేపుతోంది. నిర్ణయం ఏదైనా అనుకున్న వెంటనే జెట్ స్పీడ్ తో డెసిషన్స్ తీసుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి... ఇన్ ఛార్జ్ మంత్రుల
కంచుకోట హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై పార్టీ లీడర్లలో అంతర్మథనం మొదలైంది. ఉత్తమ్ కు మంచి పట్టున్న హుజూర్ నగర్ లో సైతం ఓడిపోవడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు....
మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనా అందరి చూపూ ఇప్పుడు హస్తం పార్టీ వైపే తిరిగింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాంటి లెక్కలే చెప్పాయి....
తెలంగాణలో 21 రోజులుగా దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే ఆర్టీసీ సమ్మెనే .ప్రభుత్వం తగ్గట్లేదు కార్మిక సంఘాలు వెనుకడుగు వేయడం...
మాస్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి నేత జగ్గారెడ్డి. ఆయన ఒక పార్టీలో ఉంటారు మరోక పార్టీ నేతలను పొగుడుతారు. తెల్లారితే మళ్లీ ఆయన్నే తిడతారు.
మాజీ మంత్రి నారాయణ ఎక్కడ అన్నది అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజావేదిక కూల్చివేత సమయంలో, రాజధాని రచ్చ జరుగుతున్న సమయంలో బయటకు రాలేదు మంత్రి నారాయణ.
చండీయాగం, ఆయుత చండీయాగం, రాజశ్యామల యాగం ఇలా దేశంలో ఎవరూ చేయనంత గొప్పగా కేసీఆర్ యాగాలు చేస్తూంటారు. పొలిటికల్ నిర్ణయాలకే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను...
పాక్ పై మెరుపు దాడులు పని చేయలేదా, దేశభక్తిని రగల్చడంలో బీజేపీ విఫలమైందా, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు బీజేపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చాయనే అంటున్నారు విశ్లేషకులు.
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం దిశగా సాగుతోంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి కూడా బలపడింది. మొత్తం 288 సీట్లలో బీజేపీ శివసేన కూటమి...
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. 2011లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్...