English | Telugu
తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు 3 రోజుల పాటు నడిచి ప్రాణాలు కోల్పోయింది 12 ఏళ్ల బాలిక. 150 కిలోమీటర్లు నడిచింది.
కరోనా, లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వైసిపి నేతలేమో ప్రారంభోత్సవాల్లో ఎంజాయి చేస్తున్నారు.
ఐటీ సంబంధిత సంస్థలన్నీ తమ ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
కరోనా దెబ్బకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ ను వదిలి పెట్టి, ప్రగతి భవన్కు చేరుకొని పాలన చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం...
కన్నా వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీ జె పీ నేతలకు ఎదురు ఛాలెంజ్ విసిరారు. తానూ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, కాణిపాకమే కాదు...
తెలుగుదేశం అభిమానులు , పాలక వై ఎస్ ఆర్ సి పి తీరుపై విరుచుకుపడ్డారు. Nara Chandrababu Naidu #TeluguDiaspora తో #ConferenceCall ద్వారా ఆలోచనలు పంచుకుంటూ...
లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఆ నలుగురు అమ్మాయిలకు మద్యం ఎక్కడ దొరికిందో ఏమో... నలుగురు యువతులు పీకల్దాకా మందుకొట్టి, ఖాళీగా ఉన్న రోడ్లపైకి విహారానికి వచ్చారు.
చంద్రబాబు ఎప్పుడో 18 ఏళ్ల కిందట కట్టించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అక్కరకు వచ్చింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) విషయంలో భారత్ కొత్త నిబంధనలను ప్రకటించి, నిర్దిష్ట దేశాల నుంచి ఎఫ్డీఐలు రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో, దేవాలయాలు, మసీదులు, చర్చి లో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని...
రంజాన్ మాసం లో మక్కా మసీదు తో సహా, మరే ఇతర ప్రధాన మసీదుల్లోనూ ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని సౌదీ అరేబియా ప్రకటించింది.
అత్యవసర మందుల కోసం వెళ్తున్న గౌస్పై పోలీసులు లాఠీఛార్జి చేయడం గర్హనీయమని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలే తప్ప, దురుసుగా ప్రవర్తించడం సరికాదని సూచించారు....
లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది...
రాష్ట్రపతి భవన్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్థారణ అయింది.
ఇది ఒక అపురూప ఘట్టం. ఒక అనిర్వచనీయమైన అనుభూతి .... భారత సంతతికి చెందిన డాక్టర్ ఉమా మధుసూదన...