English | Telugu
కృష్ణాజిల్లా కొండపల్లి ప్రజలు భయంతో వణుకుతున్నారు. గ్రామానికి చెందిన ఆవులు వింత వ్యాధితో విలవిల్లాడుతుండడమే ఇందుకు కారణం.
జాస్తి కృష్ణ కిషోర్కు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా కట్టడి కోసం మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన ప్రధాని మోదీ ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మరోసారి రాష్ట్రాల సీఎంలతో...
ఆంధ్ర ప్రదేశ్ లో పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తోంది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు పిట్టలయితే, వారి పోరు తీర్చే పిల్లి విజయసాయి రెడ్డి అన్న మాట.
ప్రధాని మోడీ... జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. 2003 నాటి విద్యుత్ చట్టాన్ని మార్చడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పాలక వై ఎస్ ఆర్ సి పి ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ డిఫెన్స్ లో పడ్డారు. కర్నూలు లో పేట్రేగిపోతున్న కరోనా వైరస్ కు ఆయన వైఖరే కారణమంటూ ప్రధాన మీడియా వేలెత్తి చూపటంతో...
ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పాలక వై ఎస్ ఆర్ సి పి కి, జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్ లు లేక ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు.
ప్రపంచం మొత్తం కరోనాతో భయం భయం అంటుంటే ఏపిలో మాత్రం ప్రభుత్వ భవనాలకు రంగులు ఎలా వేయాలని జపం చేస్తున్నారు.
ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే కరోనా కట్టడి మీద కాకుండా అమెరికా ఎన్నికలపై దృష్టి పెట్టారు ట్రంప్.
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్ఫామ్ల మధ్య పెద్ద ఒప్పందం కుదిరింది.
లాక్డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 12 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు.
ప్రజలు రోజు ఆర్డర్లు పెడుతున్నారు. కానీ సరుకులు రావడం లేదు. ఫోన్ చేస్తే సమాధానం చెప్పేవారు లేరు. వాట్సాప్లో ప్రశ్నిస్తే ఉలుకూ పలుకూ లేదు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందల్వీ తన అనుచరులను కోరారు.
లాక్ డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.