English | Telugu
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో, దేవాలయాలు, మసీదులు, చర్చి లో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని...
రంజాన్ మాసం లో మక్కా మసీదు తో సహా, మరే ఇతర ప్రధాన మసీదుల్లోనూ ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని సౌదీ అరేబియా ప్రకటించింది.
అత్యవసర మందుల కోసం వెళ్తున్న గౌస్పై పోలీసులు లాఠీఛార్జి చేయడం గర్హనీయమని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలే తప్ప, దురుసుగా ప్రవర్తించడం సరికాదని సూచించారు....
లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది...
రాష్ట్రపతి భవన్లో కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్థారణ అయింది.
ఇది ఒక అపురూప ఘట్టం. ఒక అనిర్వచనీయమైన అనుభూతి .... భారత సంతతికి చెందిన డాక్టర్ ఉమా మధుసూదన...
అమెరికాలో ఎప్పుడూ లేనంతగా ఆహార కొరతను ఆ దేశ ప్రజలు పలువురు ఎదుర్కొంటున్నారు. రోజువారీ జీవితంలో ఫుడ్ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడని వారు సైతం...
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా కేబీఆర్ పరిసరాలలో సంచరిస్తున్న చిరుతని తన కెమెరాలో బంధించాడు. మెల్లగా రోడ్డు పైకి వచ్చిన చిరుత పులి అటు ఇటు గమనిస్తూ డివైడర్ దాటింది. ఏప్రిల్ 18 తెల్లవారుఝామున...
గుంటూరు జిల్లా కలెక్టరు, ఇంఛార్జి ఎస్పీ, మునిసిపల్ కమీషన్, డిహెచ్ఎంవో ప్రచార అర్భాటానికే ప్రాదాన్యత ఇస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో కరోనా బారిన పడ్డ వారిని గుర్తించటంలో ఘోరంగా విఫలమయ్యారు....
సందట్లో సడేమియాలు తమ నైజం బయటపెడుతున్నారు. శవాల మీద చిల్లర ఎరుకుంటున్నారు. క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారికి భోజన, ఫలహారాలు అందజేసే విషయంలో కాంట్రాక్టర్లతో లాలూచి పడి అందినంత...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. ఆయన రాజకీయాలకు గుడ్బై చెప్పబోతున్నారంటూ అనుచరులు చెబుతున్నారు. ఎందుకంటే వంశీ ఆశించినట్లు జగన్ పట్టించుకోవడం లేదట....
రాపిడ్ టెస్ట్ ల కిట్స్ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, లక్ష రాపిడ్ టెస్ట్ కిట్స్ ఒకేసారి తెప్పించుకున్న రాష్ట్రం మనదేనని...
అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనుగోలు చేయాలని మదనపడుతున్నారా? మీకెలాంటి ఇబ్బంది లేదు.
సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న మీమ్స్...
ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.