English | Telugu
ర్యాపిడ్ కిట్ల కొనుగోలు పారదర్శకం గానే జరిగిందనీ, ఎక్కడ తక్కువ రేటుకు ఇచ్చినా ఆ రేటు మాత్రమే చెల్లించేలా షరతు, ఆ మేరకే చెల్లింపులు కూడా జరుగుతాయనే డెప్యూటీ ముఖ్యమంత్రి...
ఈ నెల 20 తర్వాత కూడా ‘కరోనా ’హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఈ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ రేట్లు అమలులోకి రానున్నాయి. లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ. 5 పెరుగుదల కాగా, బస్సు, ట్రక్కులపై రూ.10 పెంపు...
ఏప్రిల్ నేల వేతనాల్లో కూడా మార్చి నెలలానే జీతాల్లో కొత కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. పెన్షనర్లకు 75 శాతం ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయించారు.
విజయవాడలో నివసిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు పనిచేస్తున్న చోటే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాఖాపరమైన ఉత్తర్వులు జరీ చేసింది.
కంటైన్మెంట్లో వున్న ప్రజలు నిబంధనలు పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విమాన సర్వీసులు వున్న 7వ తేదీ వరకు ఎవరూ తెలంగాణాకు రాకండి.
తెలంగాణాలో సంపూర్ణ లాక్డౌన్ అమలు అవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం ప్రకటించిన సడలింపులు తెలంగాణాలో అనుమతించమని ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు.
ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటం నేని భాస్కర్ ఖండించారు.
ఈ రోజు కూడా 18 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 858 మంది. ఇప్పట్టి వరకు 21 మంది మృతి చెందారు.
తెలుగు దేశం సీనియర్ నాయకుడు, ఎం ఎల్ ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ర్యాపిడ్ కిట్ల విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి ని కడిగిపారేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్గ సంతుస్టికరణ రాజకీయాలు జరుగుతున్నాయా? కళ్లెదుట కనపడుతున్న సంఘటనలు చూస్తుంటే, ఆ ఛాయలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలించే ప్రయత్నాలు చేస్తోంది. అనేక కార్యకలాపాలకు ఆమోదం తెలిపింది.
ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించటానికి చేసిన చట్ట సవరణ ఇప్పుడు ఐ ఏ ఎస్ సర్కిల్స్ మధ్య పెద్ద అంతరానికి దారి తీసింది.
ఇండియాలో కరోనా పాజిటివ్ లు నమోదై, ఆపై రోగులందరూ కోలుకున్న తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్...
గోవాకు చెందిన మహేష్ దెగ్వేకర్ వృత్తి రీత్యా టీచర్. రెండ్రోజుల క్రితం ఓ స్వప్న చూశాడట. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని షేగావ్కు చెందిన 19వ శతాబ్దపు...