English | Telugu
గోవాకు చెందిన మహేష్ దెగ్వేకర్ వృత్తి రీత్యా టీచర్. రెండ్రోజుల క్రితం ఓ స్వప్న చూశాడట. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని షేగావ్కు చెందిన 19వ శతాబ్దపు...
వైద్యం, మందుల తయారీ వరకే సేవలు అందిస్తున్న టీటీడీ ఆయుర్వేద విభాగం మందుల తయారీలో పరిశోధనల దిశగా ఆలోచన చేస్తోంది.
కువైట్ గవర్నమెంట్ ఆమ్నెస్టీ ని ప్రకటించిన తర్వాత ఇండియా వెళ్లడానికి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ ల వద్దకు వేలాదిగా తెలుగువారు చేరుకున్నారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్, ఫిష్ మార్కెట్లను మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్లో అమ్మకం, కొనుగోళ్ల దారులు తప్పనిసరిగా...
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రపంచంలో 70కి పైగా రీసెర్చ్ సంస్థలు కరోనా వాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నాయి.
కేంద్ర హోమ్ శాఖ సూచనల తో రాష్ట్రంలో పరిశ్రమలు తెరిచేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కరోనా రాకుండా పలు జాగ్రత్తలు సూచిస్తూ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులను కలుపుకుని ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 603 కు చేరింది. కరోనా వైరస్కు చికిత్స పొంది...
గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ మండలాల్లో ఏఏ పరిశ్రమలను తెరిచి స్థానిక కూలీలకు ఉపాధి కల్పించాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిఎండిఐసి,ఎసిల్ తదిదర అధికారులతో...
"ఓడిపోయి ఏడాది అయినా ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలా సామీ....ముందు కార్యకర్తలతో మాట్లాడి ఆ తర్వాత జనంతో మాట్లాడుకుంటే సరిపోయిద్ధి...
గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
వీఎంసీ చికెన్, మటన్, చేపల మార్కెట్లను రేపు తెరవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. సోషల్ డిస్టన్స్ సందుల్లో, చిన్న చిన్న రోడ్లలో పాటించటం లేదని గుర్తించినట్టు ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా 14,378 పాజిటివ్ కేసులు నమోదు కాగా,480 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
అంతా అనుకున్నట్టే జరుగుతోందని సంబరపడుతున్న చైనా కు -ఈ రోజు గట్టి ఎదురు దెబ్బే తగిలింది.. భారత్ లో ఆర్ధిక దురాక్రమణకు పాల్పడే కుట్రలో భాగంగా, ఇటీవల పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా...
రాసుకో సాంబా... ఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేయబోతోంది.. ఇహ మనకి చేతి నిండా పనే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది....