English | Telugu
ఆంధ్రప్రదేశలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పెద్దఎత్తున బెదిరింపులు...
కరోనా నేపథ్యంలో సహాయంగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకు పురుగు పట్టిన బియ్యం, నాణ్యత లేని వంట నూనె ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని...
లాక్ డౌన్ ప్రారంభమై నెల రోజులు దాటిందని, రాష్ట్రంలో టెస్టింగ్ సామర్జ్యం పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పలు విద్యా సంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంతున్న ఏపీ ప్రభుత్వం, మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో అన్ని ఇళ్లను జల్లెడ పడుతున్నామని, ప్రతి హాస్పటల్ లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో చనిపోయిన వారి శాతం 2.83 మాత్రమేనని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీడియా సమావేశంలో ఈ రోజు మాట్లాడిన ఆయన...
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదముందని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరిక జారీ చేసింది.
కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగమిదంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృధ్వీ. మన అనే ఎవరినీ నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండన్నా అంటూ హితవుపలికారు.
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ఐటీరంగ సంస్థలు జులై చివరి వారం వరకు ఇంటినుంచే పనిచేయాలస్సి ఉంటుందని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ముఖ్యమంత్రులతో లక్డౌన్పై ప్రధాని మాట్లాడుతూ మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు చూపిస్తున్నాయన్నారు.
ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ సి ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
భారత్లో వైద్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ గుడ్ న్యూస్ చెప్పింది.
ఓ పక్క కరోనా దెబ్బకి అన్ని వస్తువుల వినిమయం పెరుగుతుంటే, మరో పక్క విజయవాడ లో మాత్రం సిగరెట్ తాగే గిరీశాలకు స్థానిక వ్యాపారాలు మాత్రం...
ఆంధ్ర ప్రదేశ్ రాజభవన్ లోని చీఫ్ సెక్యురిటి ఆఫీసర్, వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.
టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్లో టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి...