English | Telugu
కడప జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన నాలుగు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.
లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి...
కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ. ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా పాస్ల కోసం వాట్సప్ నెంబర్లు, మెయిల్ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం...
కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారీ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పటివరకూ, ఏపీ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యానికే...
ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 6,928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చ్ 18 వ తేదీన సెంట్రల్ హోం డిపార్ట్ మెంట్ కు నిజంగా ఉత్తరం రాయలేదా? ఇది ఎవరో రాస్తే ఆయన సంతకం పెట్టి పంపించారనే భావన సర్వత్రా వ్యాపించింది.
నెలరోజుల లాక్ డౌన్ కాలంలో ఒక్క మంచి సలహా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదని, బురదచల్లే కార్యక్రమాన్ని కూడా హైద్రాబాద్ లో ఉండి చేస్తున్నారనీ...
ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదనుకున్న శ్రీకాకుళం లో మూడు కేసులు నమోదు కావటంతో...
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 24 మందిని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.
రాజుగారు ఆయన వీపు ఆయన గోక్కున్నా భటులకు గొప్పే అన్నట్టుంది ప్రస్తుతం మన సెలెబ్రిటీల 'Be the real man' ఛాలెంజ్. 'మా హీరో అంట్లు తోమాడు, అసలు మా వాడు రియల్ హీరో అంటే' అని...
ఏపీ రాజధాని అమరావతి తరలింపు విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తున్నా జగన్ ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు రంగం సిద్దం చేస్తోంది.
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోగానే మధ్యలోనే ఆగిపోయిన స్ధానిక ఎన్నికల పోరును తిరిగి ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.